logo

నేడు మంత్రుల పర్యటన

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లు జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు ఖమ్మం

Published : 19 May 2022 05:47 IST

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లు జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30గంటలకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్‌ బయలుదేరి వెళతారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని