logo

జాతీయ ఉపాధ్యాయ సంఘంలో జిల్లా నుంచి ఇద్దరు..

స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌టీఎఫ్‌ఐ) జాతీయ సంఘంలో జిల్లాకు చెందిన ఇద్దరికి స్థానం దక్కింది. జాతీయ ఉపాధ్యక్షునిగా యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు

Published : 24 May 2022 02:24 IST

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌టీఎఫ్‌ఐ) జాతీయ సంఘంలో జిల్లాకు చెందిన ఇద్దరికి స్థానం దక్కింది. జాతీయ ఉపాధ్యక్షునిగా యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు చావా రవికి, కేంద్ర కమిటీ సభ్యురాలిగా దుర్గాభవాని ఎంపికయ్యారు. వీరి ఎంపికపై యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ నాగమల్లేశ్వరరావు, ప్రధానకార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు సోమవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని