హరితహారానికి రంగం సిద్ధం
ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక రీతిలో హరితహారం నిర్వహిస్తోంది. పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా కృషి చేస్తోంది. వృక్ష సంపదే లక్ష్యంగా ఏడు విడతలను పూర్తి చేసి ఈ ఏడాది ఎనిమిదో విడతకు రంగం సిద్ధం చేశారు. ఈ నెలలో ప్రారంభం కానున్న
జిల్లాలో ఈ ఏడాది 95.62 లక్షల మొక్కలు లక్ష్యం
బూర్గంపాడు మండలంలో సందెళ్ల రామాపురంలో
అటవీ శాఖ ఆధ్వర్యంలోని నర్సరీ
అశ్వాపురం, పాల్వంచ గ్రామీణం, న్యూస్టుడే : ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక రీతిలో హరితహారం నిర్వహిస్తోంది. పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా కృషి చేస్తోంది. వృక్ష సంపదే లక్ష్యంగా ఏడు విడతలను పూర్తి చేసి ఈ ఏడాది ఎనిమిదో విడతకు రంగం సిద్ధం చేశారు. ఈ నెలలో ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు.
ఎనిమిదో విడత హరితహారం కింద ఈ ఏడాది జిల్లాలో 95.62 లక్షల మొక్కలను నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని 481 నర్సరీల్లో, అటవీ శాఖ ఆధ్వర్యంలోని 25 నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టారు. ప్రతి పంచాయతీ పరిధిలో 10 వేల మొక్కల్ని నాటాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ లక్ష్యం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామాల్లో పొలంగట్లు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, చెరువు కట్టలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇళ్ల ఆవరణలో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంటింటికి కనీసం 6 మొక్కలు సరఫరా చేసి సంరక్షించేలా చైతన్యం చేయనున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఖాళీ అటవీ భూముల్లో, ప్రధాన రహదారులకు ఇరువైపులా 20 లక్షల మొక్కలు నాటనున్నారు. ఆగస్టు నెలాఖరు వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
తీరిన కొరత
గతంలో నర్సరీలు తక్కువ సంఖ్యలో ఉండేవి. మొక్కల కొరత తీవ్రంగా ఉండేది. మూడేళ్లుగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి పంచాయతీలో ఓ నర్సరీని ఏర్పాటు చేశారు. 481 పంచాయతీల్లో ప్రతిచోటా నర్సరీని ఏర్పాటుచేశారు. ఒక్కోచోట 10వేల నుంచి 15వేల వరకు మొక్కల్ని పెంచుతున్నారు.
సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ
హరితహారంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మొక్కల పంపిణీతోపాటు నాటడం, రవాణా వంటి వ్యవహారాలను చూసుకునేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఓ నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు. కలెక్టర్ దీనికి ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వివిధ విభాగాల జిల్లా అధికారులు సభ్యులుగా ఉన్నారు.
ఏఏ మొక్కలు?
1. రహదారుల పక్కన నాటేందుకు టేకు, కానుగ, వేప తదితర నీడనిచ్చే మొక్కలతోపాటు పూలు, పండ్ల మొక్కలు.
2. మామిడి, నేరేడు, దానిమ్మ, నిమ్మ, జామ, సీతాఫలం, ఉసిరి, మునగ తదితర పండ్ల, మందారం, గన్నేరు వంటి పూల, తులసి వంటి ఔషధ మొక్కలు ఇళ్లలో వేసుకునేందుకు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
[ 24-04-2024]
బర్లగూడెం గ్రామంలో రాష్ట్రస్థాయిలో ఆర్ఆర్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్, బర్లగూడెం ఎక్సలెంట్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను శాసనసభ్యుడు కోరం కనకయ్య ప్రారంభించారు. -
నామినేషన్ దాఖలు చేసిన భారాస ఎంపీ అభ్యర్థి నామా
[ 24-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. -
ఓటుకు పోటెత్తేలా
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. 2014 ఎన్నికలతో పోల్చితే 2019లో జరిగిన సార్వత్రిక సమరంలో పోలింగ్ శాతం తక్కువ నమోదవటంపై కారణాలు అన్వేషించింది. -
అయిదో రోజూ నామినేషన్ల సందడి
[ 24-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో అయిదో రోజు మంగళవారం ఎనిమిది మంది అభ్యర్థులు పదకొండు సెట్ల నామపత్రాలను మంగళవారం సమర్పించారు. -
ప్రచార తీరు.. మారింది గురూ..!
[ 24-04-2024]
ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఊరూరా ర్యాలీలు, మైకుల హోరుతో ప్రచారం జోరుగా సాగేది. శాసనసభ, లోక్సభ స్థానాల బరిలో నిలిచిన అభ్యర్థులు కనీసం ఒక్కసారైనా ప్రతి గ్రామాన్ని చుట్టేసి వచ్చేవారు. -
అడుగడుగునా అడ్డంకులే..
[ 24-04-2024]
సీతారామ ప్రధాన కాలువ నీటిని వైరా జలాశయానికి అనుసంధానం చేసే కాలువ పనులకు అడగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. -
భద్రాచలం నుంచి తొలి మంత్రి కమలకుమారి
[ 24-04-2024]
ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన కర్రెద్దుల కమలకుమారి భద్రాచలం ఎంపీగా నెగ్గి కేంద్రంలో సహాయ మంత్రిగా ఉండి మన్యానికి సేవలు అందించారు. -
పడిపోతున్న ఎండు మిరప ధరలు
[ 24-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎండు మిరప ధరలు పడిపోతున్నాయి. రోజురోజుకు ధరలు తగ్గటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
దేశ యవనికపై అశ్వారావుపేట పూర్వ విద్యార్థులు సత్తా
[ 24-04-2024]
దేశ యవనికపై అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా జరిగిన వ్యవసాయ శాస్త్రవేత్తల ఎంపికలో ఒకేసారి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. -
కోల్ ప్లాంట్ కింగ్
[ 24-04-2024]
కేటీపీఎస్ ఐదు, ఆరు దశల కర్మాగారాల కోల్ ప్లాంట్లో పనిచేసే ఓ అధికారిపై కార్మికులు, ఉద్యోగులు వివిధ ఆరోపణలు చేస్తున్నారు. -
‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల పనులపై కలెక్టర్ సమీక్ష
[ 24-04-2024]
‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనుల పూర్తి బాధ్యత హెచ్ఎంలదే అని కలెక్టర్ ప్రియాంక అల అన్నారు. కలెక్టరేట్ నుంచి హెచ్ఎంలతో వీడియోకాన్ఫరెన్స్లో మంగళవారం మాట్లాడారు. -
అన్నీ బాగుంటేనే అనుమతులు
[ 24-04-2024]
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఈనెల 19 నుంచి జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్