logo

సినీ ప్రముఖులకు మంత్రి ఆహ్వానం

ప్రముఖ సినీ నటులు మెగాస్టార్‌ చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌లకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ దంపతులు తమ కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను శుక్రవారం అంజేశారు. హైద్రాబాద్‌లోని వారి

Published : 13 Aug 2022 02:46 IST

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: ప్రముఖ సినీ నటులు మెగాస్టార్‌ చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌లకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ దంపతులు తమ కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను శుక్రవారం అంజేశారు. హైద్రాబాద్‌లోని వారి ఇళ్లకు వెళ్లి వీటిని అందజేశారు. అంతకుముందు చిరంజీవికి మంత్రి అజయ్‌ సతీమణి వసంతలక్ష్మి రాఖీ కట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని