తప్పులు లేకుండా తగిన జాగ్రత్తలు ముఖ్యం
చాలాకాలం తర్వాత ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీలు జరుగుతున్నాయి.
ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ సూచనలు
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్టుడే: చాలాకాలం తర్వాత ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయులు హడావుడిలో గందరగోళానికి గురై సరైన సమాచారం దరఖాస్తులో పొందుపరచకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు తీసుకుని దరఖాస్తులను నింపాలని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ వివరించారు.
ఇవీ ముఖ్యాంశాలు... * బదిలీల దరఖాస్తులు పాఠశాల ‘ఈడీయూ.తెలంగాణ.ఇన్’ వెబ్ సైట్లో ఎనేబుల్ చేశారు. * మెడికల్ కేటగిరీలో దరఖాస్తు చేసుకునే వారికి జిల్లాలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేశారు. వారు ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు మాత్రమే అప్లోడ్ చేయాలి * స్పౌజ్ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలి * మొదటగా స్పౌజ్ పని చేసే మండలం తర్వాత దగ్గర్లోని మండలాల ఆప్షన్స్ మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో సంబంధిత ఉపాధ్యాయుడికి మిగిలిపోయే ఆప్షన్స్ రావచ్చు. * ఆన్లైన్లో దరఖాస్తు నింపిన తర్వాత సబ్మిట్ చేసే ముందు ఒకసారి అన్ని వివరాలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి * ఒకసారి చేసిన తర్వాత ఎడిట్ చేసేందుకు అవకాశం ఉండదు * ఒక ఉపాధ్యాయుడు బదిలీ దరఖాస్తుకు అతని చరవాణి నెంబరు, ఎంప్లాయి ఐడీ, ఆధార్ నెంబరుతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది
ఇతర సమాచారం... కాంప్లెక్స్ పరిధిలోని ఎస్జీటీలు తమ బదిలీ దరఖాస్తులను సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడికి సమర్పించాలి. వాటిని కాంప్లెక్స్ హెచ్ఎంలు ఎంఈవోకు ఇవ్వాలి బీ మిగతా ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు(నాన్ కాంప్లెక్స్) తమ బదిలీ దరఖాస్తులు, స్కూల్ అసిస్టెంట్ దరఖాస్తులను సంబంధిత ఎంఈవోకు ఇవ్వాలి బీ వీటికి సంబంధించిన రికార్డు నిర్వహించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాóు. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు