జల ప్రసాదం ప్రారంభం
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో ఏర్పాటుచేసిన జలప్రసాదాన్ని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి బుధవారం ప్రారంభించారు
జలప్రసాదం ప్లాంట్ వద్ద మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, అధికారులు
భద్రాచలం, భద్రాచలం పట్టణం, న్యూస్టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో ఏర్పాటుచేసిన జలప్రసాదాన్ని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి బుధవారం ప్రారంభించారు. రూ.6.34 కోట్లతో తెలంగాణలో వివిధ ఆలయాల్లో దివిస్ ల్యాబొరేటరీస్ ద్వారా తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. భద్రాచలం రామాలయం ప్రాంతంలోనే ఆరు ప్లాంట్లను నెలకొల్పామన్నారు. కలెక్టర్ అనుదీప్, ఈవో రమాదేవి, ‘దివిస్’ సభ్యులు శ్రీనివాస్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, తహసీల్దారు శ్రీనివాస్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సీతానిలయం అతిథిగృహం..
హైదరాబాద్కు చెందిన పీఎల్ రాజు భద్రాచలంలో రూ.2 కోట్లతో నిర్మించిన సీతానిలయం అతిథి గృహాన్ని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. శ్రీరామ దివ్యక్షేత్రంలో అతిథిగృహాన్ని అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారని కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, కొరియర్ అరెస్టు
[ 29-03-2024]
నిషేధిత సీపీఐ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ బి.రోహిత్రాజు తెలిపారు. గురువారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
9 నుంచి శ్రీరామనవమి కల్యాణ బ్రహº్మత్సవాలు
[ 29-03-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు జరిగే శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేపట్టాలని ఆర్డీఓ దామోదర్రావు ఆదేశించారు. రామాలయం ఈఓ రమాదేవితో కలిసి తన కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్