పేదింట ప్రతిభా సుమం
పేదింట పుట్టి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతూ ప్రతిభతో మెరుస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు ముందంజలో ఉండేవారు.
సాధం రామకృష్ణ
మధిర గ్రామీణం, న్యూస్టుడే: పేదింట పుట్టి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతూ ప్రతిభతో మెరుస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు ముందంజలో ఉండేవారు. గురువారం ప్రకటించిన తెలంగాణ ఎంసెట్లో ఫలితాల్లో 237వ ర్యాంకు సాధించి ప్రశంసలు అందుకున్నారు మధిర మండలం మాటూరుపేట గ్రామానికి చెందిన సాధం రామకృష్ణ. అతడి తల్లిదండ్రులు వెంకటనారాయణ, శారద కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మాటూరుపేట, మాటూరు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు పూర్తి చేశారు. చిన్నతనం నుంచి చదువులో ముందుండే రామకృష్ణ ప్రతిభను గుర్తించి ఉపాధ్యాయులు మరింతగా ప్రోత్సహించారు. ఎన్ఎంఎంఎస్లో జిల్లా స్థాయి ప్రథమ ర్యాంకు, పదో తరగతిలో 10 జీపీఏ పొందారు. పాలిసెట్లో 37వ ర్యాంకు సాధించారు. హైదరాబాద్లో సీవోఈ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. ఇంటర్ ఎంపీసీలో 980 మార్కులు పొందారు. జేఈఈ మెయిన్స్లో 98.98 పర్సంటైల్ సాధించి జేఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. ఎంసెట్లో ఉత్తమ ర్యాంకు సాధించటంతో రామకృష్ణను ఎంఈఓ వై.ప్రభాకర్, మాటూరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయికృష్ణ, ఉపాధ్యాయులు అభినందించారు.
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్టుడే: ఎంసెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. జిల్లా నుంచి ఇంజినీరింగ్ విభాగంలో 7,500 మంది, అగ్రికల్చర్, మెడికల్ విభాగం నుంచి 5 వేల మంది హాజరయ్యారు. ఖమ్మం నగరంలోని న్యూవిజన్ జూనియర్ కళాశాలకు చెందిన జి.నీరజ్రెడ్డి రాష్ట్రస్థాయిలో 98వ ర్యాంకు సాధించారు. 1,000 లోపు ర్యాంకులను వివిధ కళాశాలలకు చెందిన 50 మంది విద్యార్థులు కైవసం చేసుకున్నారు.
జి.నీరజ్రెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
[ 24-04-2024]
బర్లగూడెం గ్రామంలో రాష్ట్రస్థాయిలో ఆర్ఆర్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్, బర్లగూడెం ఎక్సలెంట్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను శాసనసభ్యుడు కోరం కనకయ్య ప్రారంభించారు. -
నామినేషన్ దాఖలు చేసిన భారాస ఎంపీ అభ్యర్థి నామా
[ 24-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. -
ఓటుకు పోటెత్తేలా
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. 2014 ఎన్నికలతో పోల్చితే 2019లో జరిగిన సార్వత్రిక సమరంలో పోలింగ్ శాతం తక్కువ నమోదవటంపై కారణాలు అన్వేషించింది. -
అయిదో రోజూ నామినేషన్ల సందడి
[ 24-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో అయిదో రోజు మంగళవారం ఎనిమిది మంది అభ్యర్థులు పదకొండు సెట్ల నామపత్రాలను మంగళవారం సమర్పించారు. -
ప్రచార తీరు.. మారింది గురూ..!
[ 24-04-2024]
ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఊరూరా ర్యాలీలు, మైకుల హోరుతో ప్రచారం జోరుగా సాగేది. శాసనసభ, లోక్సభ స్థానాల బరిలో నిలిచిన అభ్యర్థులు కనీసం ఒక్కసారైనా ప్రతి గ్రామాన్ని చుట్టేసి వచ్చేవారు. -
అడుగడుగునా అడ్డంకులే..
[ 24-04-2024]
సీతారామ ప్రధాన కాలువ నీటిని వైరా జలాశయానికి అనుసంధానం చేసే కాలువ పనులకు అడగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. -
భద్రాచలం నుంచి తొలి మంత్రి కమలకుమారి
[ 24-04-2024]
ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన కర్రెద్దుల కమలకుమారి భద్రాచలం ఎంపీగా నెగ్గి కేంద్రంలో సహాయ మంత్రిగా ఉండి మన్యానికి సేవలు అందించారు. -
పడిపోతున్న ఎండు మిరప ధరలు
[ 24-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎండు మిరప ధరలు పడిపోతున్నాయి. రోజురోజుకు ధరలు తగ్గటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
దేశ యవనికపై అశ్వారావుపేట పూర్వ విద్యార్థులు సత్తా
[ 24-04-2024]
దేశ యవనికపై అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా జరిగిన వ్యవసాయ శాస్త్రవేత్తల ఎంపికలో ఒకేసారి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. -
కోల్ ప్లాంట్ కింగ్
[ 24-04-2024]
కేటీపీఎస్ ఐదు, ఆరు దశల కర్మాగారాల కోల్ ప్లాంట్లో పనిచేసే ఓ అధికారిపై కార్మికులు, ఉద్యోగులు వివిధ ఆరోపణలు చేస్తున్నారు. -
‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల పనులపై కలెక్టర్ సమీక్ష
[ 24-04-2024]
‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనుల పూర్తి బాధ్యత హెచ్ఎంలదే అని కలెక్టర్ ప్రియాంక అల అన్నారు. కలెక్టరేట్ నుంచి హెచ్ఎంలతో వీడియోకాన్ఫరెన్స్లో మంగళవారం మాట్లాడారు. -
అన్నీ బాగుంటేనే అనుమతులు
[ 24-04-2024]
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఈనెల 19 నుంచి జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం