logo

చంద్రబాబును కలిసిన తెదేపా నాయకులు

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం హైదరాబాదులో మంగళవారం జరిగింది.

Published : 07 Jun 2023 03:51 IST

చంద్రబాబుతో మాట్లాడుతున్న జిల్లా నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి రామనాథం

ఖానాపురంహవేలి, న్యూస్‌టుడే: తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం హైదరాబాదులో మంగళవారం జరిగింది. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి రామనాథంను అధినేత ఆప్యాయంగా పలకరించారు. జిల్లా రాజకీయ   పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని