ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కల్పించాలి
ప్రభుత్వాసుపత్రుల ద్వారా అందించే వైద్య సేవలపై ప్రజలకు మరింత నమ్మకం కల్పించేలా వైద్యులు తగు చొరవ తీసుకోవాలని సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) చెప్పారు. జిల్లా ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ
మంత్రి పేర్ని నాని
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పేర్ని ,
వేదికపై కలెక్టర్ నివాస్, ఇతర అధికారులు
ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డును కలెక్టర్ పరిశీలించారు. బెడ్ల ఏర్పాటు, టాయిలెట్ల నిర్వహణపై ఆరా తీశారు. వెంటిలేషన్ సరిగా లేదని వెంటిలేటర్లు మార్చాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం