ఉత్తమ సేవలకు ప్రశంసాపత్రాలు
వివిధ విభాగాల్లో ప్రతిభా పాటవాలు చాటిన అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో బుధవారం సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), కలెక్టర్ నివాస్, ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు.
బందరు: వేడుకల్లో ఏర్పాటు చేసిన సీడాప్ స్టాల్
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: వివిధ విభాగాల్లో ప్రతిభా పాటవాలు చాటిన అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో బుధవారం సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), కలెక్టర్ నివాస్, ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు. జిల్లా స్థాయి అధికారులతో పాటు ఆయా శాఖల్లో పనిచేసే మొత్తం 529 మందికి అందజేశారు. ఎస్పీ సిద్ధార్థకౌశల్, జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక, వివిధ శాఖల ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పురస్కారాలు పొందిన వారి వివరాలు...
జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు..
సబ్కలెక్టర్ జి.ఎస్ఎస్ ప్రవీణ్చంద్, నూజివీడు ఆర్డీవో కె.రాజ్యలక్ష్మి, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, సివిల్సప్లై డీఎం శ్రీధర్, డీఈవో తాహెరాసుల్తానా, డీటీఓ ఎం.పురేంద్ర, సీపీవో జి.భరత్కుమార్, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, సివిల్సప్లై డీఎం శ్రీధర్, డీఈవో తాహెరాసుల్తానా, డీటీఓ ఎం.పురేంద్ర, కేడీసీసీబీ సీఈవో శ్యామ్మనోహర్, ఇరిగేషన్ ఎస్ఈ ఎ.మురళీకృష్ణారెడ్డి, జిల్లా ఫైర్ అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి, విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ వై.కిరణ్కుమార్, ఎన్సీఎల్పీ పీడీ డి.ఆంజనేయరెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం జి.నాగేంద్రప్రసాద్, స్టేట్టాక్స్ జేసీ వి.రఘునాధ్, ఉద్యానవనశాఖ ఏడీ బి.దయాకరబాబు, మార్కెటింగ్ డీడీ ఎం.దివాకరరావు, మైన్స్ డీడీ సీహెచ్ సూర్యచంద్రరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ టి.శౌరి, నూజివీడు కమిషనర్ సయ్యద్ అబ్ధుల్రషీద్, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.నాగరాజు, విజయవాడ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎన్.పూర్ణచంద్రరావు, జిల్లా టూరిజం అధికారి జి.రామలక్ష్మణరావు, జిల్లా అటవీ అధికారి సి.సెల్వం, డివిజనల్ పంచాయతీ అధికారులు ఐ.జ్యోతిర్మయి, కేపీ చంద్రశేఖర్, కేసీ డివిజన్ ఈఈ ఎ.రాజస్వరూప్కుమార్, పీఆర్ ఈఈలు ఏవీఎస్ శ్రీనివాస్, ఎ.వెంకటేశ్వరరావు, ఆర్అండ్బీ ఈఈ ఎన్.కృష్ణనాయక్, రీజనల్ ఇన్స్పెక్షన్ అధికారి సీఎస్ఎస్ఎన్ రెడ్డి, రెవెన్యూ, పంచాయతీరాజ్ విభాగాలకు చెందిన వివిధ స్థాయి అధికారులు, సిబ్బంది పురస్కారాలు అందుకున్నారు. జిల్లా పోలీస్ శాఖ నుంచి 54మంది, విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి 52 మంది అధికారులు సిబ్బంది, వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది కలెక్టర్, జేసీల చేతుల మీదగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
మంత్రి పేర్ని నాని, కలెక్టర్ నివాస్ చేతులమీదుగా ప్రశంసాపత్రం అందుకుంటున్న జేసీలు శివశంకర్, మాధవీలత, శ్రీవాస్ నుపూర్అజయ్కుమార్ (హౌసింగ్), మోహన్కుమార్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఖాజావలి, డీఆర్డీఏ పీడీ సునీత,
జడ్పీ సీఈవో సూర్యప్రకాశరావు, డీఎంహెచ్వో సుహాసిని, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సుధాకర్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి (కుడి నుంచి ఎడమకు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు