చిత్తశుద్ధి ఉంటే నివేదిక బయటపెట్టండి
ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పీఆర్సీ నివేదికను బయట పెట్టాలని పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం
పీఆర్సీ సాధన సమితి నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు
ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్న ఉద్యోగులు
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే: ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పీఆర్సీ నివేదికను బయట పెట్టాలని పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రమైన మచిలీపట్నం ధర్నాచౌక్లో చేపట్టిన రిలేదీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెబుతోంది...వెళ్లడానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామని, తమ లేఖలోని అంశాలపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు..రూ.3కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి కమిషన్ వేసి రూపొందించిన నివేదికను బయట పెట్టడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని అన్నారు. ఇచ్చిన ఐఆర్ను రికవరీ చేసిన చరిత్ర ఎప్పుడూ లేదని విమర్శించారు. ఒకటో తేదీ జీతాలు ఇవ్వకపోతే ఉద్యోగ,ఉపాధ్యాయ, పింఛనుదారులనుంచి నాయకులపై వ్యతిరేకత వస్తుందని, వారు తిరుగుబాటు చేస్తే ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించవచ్చని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆయన వెంట పాల్గొన్న వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు కె.వి శివారెడ్డి, ఎం.కృష్ణయ్యలు చీకటి జీవోలు రద్దు చేయడంతోపాటు సాధన సమితి సూచించిన మూడు అంశాలను పరిష్కరించి చర్చలకు పిలవాలని అన్నారు. అనంతరం ఏపీ జేఏసీ ఛైర్మన్ వుల్లి కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, కేవలం మా పాతజీతాలు మాత్రమే ఇవ్వాలని అడుగుతున్నామన్నారు. ట్రెజరీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు శోభన్బాబు మాట్లాడుతూ జీతాలు చేయమని ఖజానాశాఖ ఉద్యోగులపై ఒత్తిడి పెట్టవద్దన్నారు. వివిధ సంఘాల నాయకులు దీక్షలో పాల్గొన్న ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ అందరం ఐకమత్యంగా ఉంటూ హక్కుసాధించేవరకు పోరాటాలు సాగిద్దామని పిలుపునిచ్చారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు దీక్ష కొనసాగించారు. దీక్షలో ఎక్కువమంది మహిళా ఉద్యోగులు పాల్గొని ఉద్యమ స్ఫూర్తిని చాటిచెప్పారు. సంఘాల నాయకులు నెల్సన్పాల్బాబు, దారపు శ్రీనివాస్, పి.రాము, కె.సునీల్కుమార్, దారపు శ్రీనివాస్, ఆకూరి శ్రీనివాసరావు, సాయికుమార్, ఎ.వెంకటేశ్వరరావు, కె. రాజేంద్రప్రసాదు, తోట ప్రసాదు, కోన ఆంజనేయులు, ఎ.సుబ్రహ్మణ్యం, వి.సీతారామయ్య, రమాదేవి, రజని, భారతి తదితరులతోపాటు ఉద్యోగులు పాల్గొన్నారు.
ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి దీక్షలో బొప్పరాజు
వెంకటేశ్వర్లు, శివారెడ్డి, ఎం.కృష్ణయ్య తదితరులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’