logo

మోపిదేవి ఇన్‌ఛార్జి ఎంపీపీగా జననీ కుమారి

మోపిదేవి మండల పరిషత్‌ ఇన్‌ఛార్జి అధ్యక్షురాలిగా జననీ కుమారిని నియమించినట్లు ఎంపీడీవో స్వర్ణ భారతి శుక్రవారం....

Updated : 28 Jan 2022 16:57 IST

మోపిదేవి: మోపిదేవి మండల పరిషత్‌ ఇన్‌ఛార్జి అధ్యక్షురాలిగా జననీ కుమారిని నియమించినట్లు ఎంపీడీవో స్వర్ణ భారతి శుక్రవారం తెలిపారు. ప్రస్తుత అధ్యక్షురాలు రావి దుర్గావాణి విదేశాలకు వెళ్లడంతో ఆమె ప్రతిపాదన మేరకు జననీ కుమారిని ఇన్‌ఛార్జి ఎంపీపీగా అధికారులు నియమిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. దుర్గావాణి వచ్చేంతవరకు ఇన్‌ఛార్జి ఎంపీపీగా జననీ కుమారి కొనసాగుతారని ఎంపీడీవో పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని