logo

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

నిబంధనల మేర వ్యవసాయ కూలీలను తరలించాలని ఎస్సై టి.శ్రీనివాస్‌ ఆటో డ్రైవర్లు, యజమానులకు సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన ఎ.కొండూరు, కంభంపాడులో ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కుటుంబాలు

Published : 29 Jan 2022 01:39 IST

ఆటో డ్రైవర్లకు సూచనలు చేస్తున్న ఎస్సై శ్రీనివాస్‌

ఎ.కొండూరు, న్యూస్‌టుడే: నిబంధనల మేర వ్యవసాయ కూలీలను తరలించాలని ఎస్సై టి.శ్రీనివాస్‌ ఆటో డ్రైవర్లు, యజమానులకు సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన ఎ.కొండూరు, కంభంపాడులో ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కుటుంబాలు రోడ్డును పడతాయని, అధిక సంఖ్యలో కూలీలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాలను సీజ్‌ చేయడంతో పాటు డ్రైవర్లు, యజమానులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని