logo

ఈ పనులు ప్రమాదకరం..

గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు వెళ్లేదారిలో భవన నిర్మాణ పనులు చేస్తుండడంతో ప్రమాదకరంగా ఉంది. సోమవారం ఓపీకి రోగులు అధిక సంఖ్యలో వస్తున్నా.. పక్కనే స్లాబు ఇనుప రాడ్లను కార్మికులు తొలగిస్తున్నారు. చేయి

Published : 24 May 2022 03:28 IST

ఈనాడు, అమరావతి: గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు వెళ్లేదారిలో భవన నిర్మాణ పనులు చేస్తుండడంతో ప్రమాదకరంగా ఉంది. సోమవారం ఓపీకి రోగులు అధిక సంఖ్యలో వస్తున్నా.. పక్కనే స్లాబు ఇనుప రాడ్లను కార్మికులు తొలగిస్తున్నారు. చేయి జారి.. పొరపాటున అవి రోగులపై పడితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశముంది. ఓపీ సమయంలో ఈ పనులు చేయకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని