logo

దేవాదాయ శాఖ భూముల పరిశీలన

గొల్లపూడిలోని దేవాదాయ శాఖ భూములను జేసీ ఎస్‌.నూపుర్‌ అజయ్‌ పరిశీలించారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ భవనాలను నిర్మించేందుకు దేవాదాయ శాఖ భూమిని లీజు పద్ధతిలో తీసుకునేందుకు ప్రతిపాదనలు పంపేందుకు ఆ స్థలాన్ని

Published : 24 May 2022 03:28 IST

రికార్డులను పరిశీలిస్తున్న జేసీ నూపుర్‌ అజయ్‌, అధికారులు

గొల్లపూడి: గొల్లపూడిలోని దేవాదాయ శాఖ భూములను జేసీ ఎస్‌.నూపుర్‌ అజయ్‌ పరిశీలించారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ భవనాలను నిర్మించేందుకు దేవాదాయ శాఖ భూమిని లీజు పద్ధతిలో తీసుకునేందుకు ప్రతిపాదనలు పంపేందుకు ఆ స్థలాన్ని సోమవారం పరిశీలించారు. స్థలానికి సంబంధించిన రికార్డులు, అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. తహసీల్దారు శ్రీనివాస్‌నాయక్‌, సర్వేయర్‌ రమేష్‌, ఆర్‌ఐ రాంసింగ్‌,  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని