logo

సంక్షేమ పథకాలతో ప్రజలకు ఆసరా

ఆదోని పట్టణ శివారు న్యూ చైతన్య కాలనీ వాసులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి ఆదివారం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి

Updated : 23 Jan 2022 17:59 IST

ఆదోని మార్కెట్‌: ఆదోని పట్టణ శివారు న్యూ చైతన్య కాలనీ వాసులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి ఆదివారం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ సంఘాలు పీఆర్సీపై మొండి వైఖరి వీడాలని సూచించారు. ప్రభుత్వం అన్నివిధాలా లబ్ధి చేకూర్చేలా నూతన పీఆర్సీని ప్రవేశపెట్టిందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని