కోతల పీఆర్సీ వద్దు
ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఎన్ని పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని రాయలసీమ పశ్చిమ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి అన్నారు. ‘కొత్త పీఆర్సీ.. కోతల పీఆర్సీ వద్దంటూ’ పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన పిలుపుతో బుధవారం పలు కూడళ్ల నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులు
ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి
అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, ఏపీ ఐకాస ఉద్యోగులు, ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి తదితరులు
కర్నూలు బి.క్యాంపు, న్యూస్టుడే: ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఎన్ని పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని రాయలసీమ పశ్చిమ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి అన్నారు. ‘కొత్త పీఆర్సీ.. కోతల పీఆర్సీ వద్దంటూ’ పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన పిలుపుతో బుధవారం పలు కూడళ్ల నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ర్యాలీగా వచ్చి కర్నూలులోని పాతబస్టాండ్లోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాలు సమర్పించారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ కొత్త పీఆర్సీతో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు రెండేళ్ల పాటు పెంచడంతో నిరుద్యోగులు పెరుగుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులు కోరుకునే విధంగా రాష్ట్ర ఖజానా మెరుగుపడే వరకు పాత పీఆర్సీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం పంతానికి పోకుండా ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. విశ్రాంత ఉద్యోగులకు పాత పీఆర్సీ ప్రకారం రావాల్సిన బకాయిలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఐకాస ఛైర్మన్ వెంగళ్రెడ్డి, అమరావతి ఐకాస ఛైర్మన్ గిరికుమార్రెడ్డి, ప్రభుత్వ సంఘం ఐకాస ఛైర్మన్ నరసింహులు, ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ రఘుబాబు, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణనిధిమూర్తి, ఆప్టా ప్రధాన కార్యదర్శి ప్రకాశ్రావు, ఏపీటీఎఫ్(1938) సంఘం నాయకులు మరియానందం, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు సురేష్, ఎస్టీయూ నాయకుడు గోకారి, రాష్ట్ర మున్సిపల్ వ్యాయామ అధ్యాపక సంఘం అధ్యక్షుడు దాసరి సుధీర్, విశ్రాంత వ్యాయామ అధ్యాపక సంఘం నాయకులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి రిలే దీక్షలు
కర్నూలు(నగరపాలక సంస్థ), న్యూస్టుడే: ఈనెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి తెలిపారు. నగరంలోని ఎస్టీయూ భవనంలో రాష్ట్ర సహాధ్యక్షుడు తిమ్మన్న ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పాల్గొని వారికి దిశానిర్దేశం చేశారు.
నగరంలోఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూమా అఖిలప్రియను అడ్డుకున్న పోలీసులు
[ 28-03-2024]
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని యర్రగుంట్ల వద్ద సీఎం జగన్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. -
వైకాపాకు ఓటు వేయాలి
[ 28-03-2024]
నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే వై. బాలనాగిరెడ్డి మరోసారి ఎమ్మెల్యే కావాలని వైకాపా యువ నాయకురాలు ప్రియాంక రెడ్డి అన్నారు. -
శ్రీశైలంలో వైకాపాకు మరో షాక్
[ 28-03-2024]
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో అధికార వైకాపాకు మరో షాక్ తగిలింది. -
కోసిగిలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమం
[ 28-03-2024]
మండలం కేంద్రమైన కోసిగిలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమాన్ని తెదేపా నాయకులు నిర్వహించారు. -
అహోబిలంలో ఘనంగా స్వాతి వేడుకలు
[ 28-03-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో గురువారం స్వాతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
కేంద్ర బలగాల కవాతు
[ 28-03-2024]
ఆదోని పట్టణంలో కర్నూల్ ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డీఎస్పీ శివ నారాయణస్వామి ఆధ్వర్యంలో గురువారం కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 28-03-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు అన్నారు. -
పాదయాత్ర మాటపాలనలో జూట
[ 28-03-2024]
ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో పల్లెలకొచ్చారు.. నా అక్కాచెల్లెమ్మలు, అన్నలు అంటూ ‘హామీ’లు కురిపించారు.. ఒక సంవత్సరం ఓపిక పడితే ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మించారు.. జగన్ వస్తే జనాలకు మంచి జరుగుతుందని భ్రమింపజేశారు.. అధికార పీఠమెక్కి ‘ప్రజా’స్వామ్యం మరిచారు.. అడిగితే అణచివేశారు.. ప్రశ్నిస్తే భయపెట్టారు.. -
ఎమ్మెల్యే కబ్జాలో రూ.4 కోట్ల విలువైన స్థలం
[ 28-03-2024]
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి రూ.4 కోట్ల విలువైన 40 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని బాధితుడు కె.వి.కుమార్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. -
బస్సులు మళ్లించారు..ఎండలో నిలబెట్టారు
[ 28-03-2024]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు వస్తున్నారంటే జనం హడలిపోతున్నారు. -
మఠం స్థలానికి ఎసరు
[ 28-03-2024]
ఆదోని పట్టణ శివారులోని బైపాస్ రహదారిపై మండగిరి గ్రామ పంచాయతీ పరిధిలో కల్లుమఠానికి చెందిన రూ.కోట్లు విలువ చేసే భూమిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కబ్జా పర్వానికి తెర లేపారు. -
ఆదోని భాజపా అభ్యర్థి డా.పార్థసారథి
[ 28-03-2024]
ఉత్కంఠ వీడింది.. ఆదోని అభ్యర్థిగా భాజపా ఓబీసీ మోర్చా కార్యదర్శి డా.పార్థసారథి బరిలో ఉండనున్నారు. -
29న బనగానపల్లికి చంద్రబాబు రాక
[ 28-03-2024]
బనగానపల్లికి ఈ నెల 29న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి బుధవారం తెలిపారు. -
కేసులు నమోదైతే కొలువు కష్టమే
[ 28-03-2024]
చట్ట నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడే వాలంటీర్లపై కేసులు నమోదైతే మళ్లీ వారిని ఉద్యోగంలోకి తీసుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కలెక్టర్ జి.సృజన హెచ్చరించారు. -
తెదేపాలోనే బీసీలకు పెద్దపీట
[ 28-03-2024]
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు చట్టసభలో సీట్లు కేటాయించి అత్యున్నత స్థానం కల్పించిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెదేపా కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. -
వైకాపా అరాచక పాలనలో ఇబ్బందులు
[ 28-03-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని తెదేపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. -
ఉర్దూ వర్సిటీ పనులు పూర్తి చేయాలి
[ 28-03-2024]
ఓర్వకల్లు సమీపంలో తెదేపా హయాంలో చేపట్టిన ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ డిమాండ్ చేశారు. -
జగన్ను ఇంటికి సాగనంపుదాం
[ 28-03-2024]
ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దఎత్తున హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని, రానున్న ఎన్నికల్లో ఓడించి ఇంటికి సాగనంపాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు కోరారు. -
అభివృద్ధికి ఓటేయండి
[ 28-03-2024]
కర్నూలును అభివృద్ధి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన తనకు మద్దతు ఇవ్వాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ అన్నారు. -
తెదేపా అభ్యర్థిగా కచ్చితంగా పోటీ చేస్తా
[ 28-03-2024]
మంత్రాలయం నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా కచ్చితంగా నేనే పోటీ చేస్తానని ఆ పార్టీ నాయకుడు తిక్కారెడ్డి అన్నారు. -
ముగ్గురు సైబర్ నేరగాళ్ల అరెస్టు
[ 28-03-2024]
సైబర్ నేరాలకు పాల్పడుతున్న కర్నూలు మండలం మునగాలపాడుకు చెందిన మాస్టిక్ నవీన్కుమార్, అతని సోదరుడు అరుణ్కుమార్, అదే గ్రామానికి చెందిన మహేశ్ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్