logo

రాఘవుడి సన్నిధిలో కర్ణాటక మంత్రి

రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్ణాటక రాష్ట్ర మంత్రి పాటిల్‌ శంకర్‌ గౌడ బుధవారం మంత్రాలయం వచ్చారు. మఠం అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గ్రామదేవత మంచాలమ్మ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆశీర్వాదం పొందారు. వీరి

Published : 27 Jan 2022 05:24 IST

దర్శనానికి వచ్చిన మంత్రి శంకర్‌ గౌడ

మంత్రాలయం, న్యూస్‌టుడే: రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్ణాటక రాష్ట్ర మంత్రి పాటిల్‌ శంకర్‌ గౌడ బుధవారం మంత్రాలయం వచ్చారు. మఠం అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గ్రామదేవత మంచాలమ్మ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆశీర్వాదం పొందారు. వీరి వెంట పీఆర్‌వో ఐపీ నరసింహమూర్తి, బిందుమాధవ్‌, ఎస్సై వేణుగోపాల్‌రాజు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు