logo

ఒకే ఒక్కడికి పరీక్ష

పట్టణంలోని బసిరెడ్డి మెమోరియల్‌ జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రంలో సోమవారం నిర్వహించిన మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పరీక్షకు ఒకే ఒక్క విద్యార్థి హాజరయ్యాడు. ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థి పరీక్ష రాసేందుకు ఫీజు ఆలస్యంగా చెల్లించి బోర్డు అనుమతి తెచ్చుకు

Updated : 24 May 2022 04:20 IST


పరీక్షకు హాజరైన విద్యార్థి

 

నందికొట్కూరు పట్టణంలోని బసిరెడ్డి మెమోరియల్‌ జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రంలో సోమవారం నిర్వహించిన మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పరీక్షకు ఒకే ఒక్క విద్యార్థి హాజరయ్యాడు. ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థి పరీక్ష రాసేందుకు ఫీజు ఆలస్యంగా చెల్లించి బోర్డు అనుమతి తెచ్చుకున్నాడు. ఆలస్యంగా అనుమతి రావడంతో ఈ విద్యార్థి ఒక్కడికే కేంద్రాన్ని కేటాయించారు. సీఎస్‌, డిపార్ట్‌మెంటల్‌, ఇన్విజిలేటర్‌, అటెండర్‌, కానిస్టేబుల్‌, ఆశా కార్యకర్త విధులు నిర్వహించారు.  న్యూస్‌టుడే, నందికొట్కూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని