స్వచ్ఛబడులు
పరిశుభ్రత.. పారిశుద్ధ్య నిర్వహణలో ఉమ్మడి జిల్లాలో బాగున్న 38 పాఠశాలలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. ఇందులో 8 అత్యుత్తమమైనవి , 30 సబ్ కేటగిరీ వారీగా ఉన్నాయి. రేటింగ్ ఆధారంగా రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసి జాతీయ స్థాయికి
ఏ విభాగంలో ఏ పాఠశాల
అత్యుత్తమ స్థాయిలో ఎంపికైన గణేకల్ పాఠశాల
కర్నూలు విద్యా విభాగం, న్యూస్టుడే: పరిశుభ్రత.. పారిశుద్ధ్య నిర్వహణలో ఉమ్మడి జిల్లాలో బాగున్న 38 పాఠశాలలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. ఇందులో 8 అత్యుత్తమమైనవి , 30 సబ్ కేటగిరీ వారీగా ఉన్నాయి. రేటింగ్ ఆధారంగా రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసి జాతీయ స్థాయికి పంపిస్తారు. అక్కడ గుర్తింపు వస్తే స్వచ్ఛ విద్యాలయ అవార్డుతోపాటు రూ.50 వేలు, సమగ్ర శిక్ష పథకం కింద ఒక్కో పాఠశాలకు రూ.20 వేల నగదు బహుమతి దక్కుతుంది.
59 ప్రశ్నలకు సమాధానాలు
* పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో ఉత్తమంగా రాణించిన పాఠశాలలకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ పురస్కారాలు అందిస్తుంది. ఉమ్మడి జిల్లాలో 4,511 విద్యాలయాలు ఉండగా వీటిలో 3,876 బడుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు.
* సర్కారు బడుల్లో మరుగుదొడ్ల నిర్వహణ, చేతుల శుభ్రత, పరిసరాల పచ్చదనం, తాగునీరు, కొవిడ్ మార్గదర్శకాలు వంటి అంశాలు సీఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోల కమిటీ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నమోదు చేశారు.
* సుమారు 59 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని ఆన్లైన్లో పొందుపరిచి వాటిని పూరించిన ఆధారంగా అంతర్జాలంలోనే స్టార్ల రూపంలో రేటింగ్ ఇచ్చారు. ఐదు నక్షత్రాలు రేటింగ్ వచ్చిన వాటి వివరాలను యాప్లో పొందుపరిచినట్లు సమగ్ర శిక్ష ప్రాజెక్టు అదనపు సమన్వయకర్త డాక్టర్ వేణుగోపాల్ పేర్కొన్నారు.
* నిబంధనల అమలు : కృష్ణగిరి మండలంలోని కటారుకొండ ఎంపీపీ, వెలుగోడు మండలంలోని రేగడిగూడూరు ఎంపీపీ, ఎమ్మిగనూరులోని బనవాసి నవోదయ, నంద్యాల సాయిబాబాపేటలో ఉన్న ఎంపీఎల్పీ, ఎమ్మిగనూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలకు ఐదు స్టార్ల రేటింగ్ ఇచ్చారు.
* విద్యార్థుల ప్రవర్తన : నంద్యాల మండలం కోనాపురం ఎంపీయూపీ, బేతంచెర్ల మండలంలోని రహిమాన్పురం ఎంపీయూపీ, ఎమ్మిగనూరు మండలంలోని కడివెళ్ల జడ్పీ ఉన్నత విద్యాలయం, నంద్యాలలోని ఎంఎస్ నగర్లో ఉన్న ఎంపీఎల్యూపీ, కల్లూరు శరీన్ నగర్లో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలు సబ్ కేటగిరీ కింద ఎంపికయ్యాయి.
* బడి బాగు: ఆస్పరి మండలంలోని హలిగేరి ఎంపీయూపీ, కల్లూరు పందిపాడులోని మౌంట్ పాఠశాల, లక్ష్మీపురం కేజీబీవీ, కర్నూలు నరసింహారెడ్డి నగర్లో ఉన్న ఎంసీపీ, కల్లూరు బి.క్యాంపులో ఉన్న ఏపీటీడబ్ల్యూ రెసిడెన్షియల్ (బాలికల) పాఠశాలలు సబ్ కేటగిరీ కింద ఎంపిక చేశారు.
* చేతుల శుభ్రత: పత్తికొండ ఎం.పేటలో ఉన్న ఎంపీపీ పాఠశాల, కర్నూలు మండలంలోని పసుపల ఎంపీపీ, జూపాడుబంగ్లాలోని ఏపీ మోడల్ స్కూల్, ఉయ్యాలవాడ మండలంలోని కాకరవాడ ఎంపీపీ, కల్లూరులోని పెద్దపాడు ఏపీ మోడల్ పాఠశాలలు సబ్ కేటగిరీ కింద ఎంపికయ్యాయి.
* మరుగుదొడ్ల నిర్వహణ: ఆదోని మండలం కుప్పగల్ ఎంపీయూపీ, ఇస్వీ ఎంపీయూపీ, కల్లూరు చిన్నటేకూరులోని ఎస్వీహెచ్ఎస్, గూడూరులోని ఎంపీపీ, ఎమ్మిగనూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలు సబ్ కేటగిరీ కింద ఎంపికయ్యాయి.
* తాగునీటి వసతి : కల్లూరులోని లక్ష్మీపురం ఎంపీపీ, చాగలమర్రి మండలంలోని శెట్టివీడు ఎంపీపీ, కోడుమూరులోని జీవీఆర్ ఉన్నత విద్యాలయం, మునగాలపాడులోని ప్రజ్ఞ భారతి, కర్నూలు నగరంలోని ప్రభుత్వ టౌన్ మోడల్ పాఠశాలలకు స్థానం లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
[ 19-04-2024]
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
జగన్ ఆటలు ఇక సాగవు..
[ 19-04-2024]
తెదేపా ఇంటింటి ప్రచారంలో భాగంగా కౌతాళం మండలం నందు బంటకుంటా గ్రామంలో ప్రతి ఇంటింటికీ వెళ్ళి జగన్ చేస్తున్న, అరాచకాలు, దోపిడి, దౌర్జన్యాలు, వివరిస్తూ, 2019లో కోడికత్తి, ఈసారి గులక రాయి అంటున్నాడని తెదేపా నేతలు పేర్కొన్నారు. -
ఇంటిఇంటికి తెలుగుదేశం
[ 19-04-2024]
ఇంటిఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.రాఘవేంద్ర రెడ్డి, ఆయన సోదరులు రామకృష్ణ రెడ్డి, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమకాంత్ రెడ్డి, మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న పాల్గొన్నారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
[ 19-04-2024]
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!