జనంపై మోయలేని భారం మోపారు
ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచి జనంపై మోయలేని భారం మోపిందని తెదేపా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాలకుర్తి గ్రామంలో శనివారం తెదేపా నాయకులు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీ
గ్రామస్థుల సమస్యలువింటున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు
కోడుమూరు గ్రామీణం, న్యూస్టుడే: ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచి జనంపై మోయలేని భారం మోపిందని తెదేపా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాలకుర్తి గ్రామంలో శనివారం తెదేపా నాయకులు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీగా వెళ్తూ గ్రామస్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏ వస్తువు తీసుకోవాలన్నా భయమేస్తోందని, ధరలు విపరీతంగా పెరిగిపోయాయని గ్రామస్థులు వివరించారు. కార్యక్రమంలో తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ఆకెపోగు ప్రభాకర్, నాయకులు హనుమంతరావు చౌదరి, మండల కన్వీనర్ కోట్ల కవిత, నాయకులు వెంకటేశ్ నాయక్, రాఘవేంద్ర, మధు, పాపారాయుడు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా