logo

రాష్ట్రంలో అరాచక పాలన

వైకాపా పాలనలో పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఆ పార్టీ కార్యాలయాలుగా మార్చారని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య ఆరోపించారు. స్థానిక కుర్ణి కల్యాణ మండపంలో తాలూకా కార్యదర్శి పంపన్నగౌడ్‌ అధ్యక్షతన సీపీఐ 10వ

Published : 28 Jun 2022 02:24 IST

పట్టణంలో సీపీఐ అధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తూ..

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఆ పార్టీ కార్యాలయాలుగా మార్చారని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య ఆరోపించారు. స్థానిక కుర్ణి కల్యాణ మండపంలో తాలూకా కార్యదర్శి పంపన్నగౌడ్‌ అధ్యక్షతన సీపీఐ 10వ మహా సభలు నిర్వహించారు.  అగ్నిపథ్‌తో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు.  సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య , నాయకులు మునెప్ప, భాగ్యలక్ష్మి, నాగరాజు, సుంకన్న, తిమ్మగురుడు, సోమేష్‌రెడ్డి, బాలరాజు, సత్యన్న, ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ సభ్యుడు రంగన్న పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని