logo

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ఆదోని నియోజకవర్గానికి సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరైన రూ.20లక్షల విలువైన చెక్కులను ఎ

Published : 03 Jul 2022 15:54 IST

ఆదోని మార్కెట్‌: ఆదోని నియోజకవర్గానికి సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరైన రూ.20లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆదివారం పంపిణీ చేశారు. మొత్తం 117మంది బాధిత కుటుంబాలకు అందించారు. ఆరోగ్యశ్రీ పరిధిలో లేని వ్యాధులకు, ఇతర ప్రమాద బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చేయూతనందిస్తోందని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని