అశ్వాలపై విశ్వాసం.. విశేష సంప్రదాయం
‘‘మద్దికెరను పాలించిన యాదవరాజులు విజయదశమి రోజున మూడు వర్గాలకు చెందిన వారు గుర్రాలపై సంప్రదాయ దుస్తులతో మంది, మార్బలం ఆయుధాలతో వెంటరాగా వేడుకగా ఊరేగింపు నిర్వహిస్తారు. మజరా గ్రామమైన బొజ్జనాయునిపేట గ్రామంలో వారు నిర్మించుకున్న బోగేశ్వరాలయంలో స్వామి
ఏటా గుర్రాల పార్వేట పోషణపై ఆసక్తి
గుర్రాల పోషణలో యాదవరాజ వంశీకులు
‘‘మద్దికెరను పాలించిన యాదవరాజులు విజయదశమి రోజున మూడు వర్గాలకు చెందిన వారు గుర్రాలపై సంప్రదాయ దుస్తులతో మంది, మార్బలం ఆయుధాలతో వెంటరాగా వేడుకగా ఊరేగింపు నిర్వహిస్తారు. మజరా గ్రామమైన బొజ్జనాయునిపేట గ్రామంలో వారు నిర్మించుకున్న బోగేశ్వరాలయంలో స్వామి వారికి విశేష పూజల అనంతరం అక్కడి నుంచి పోటీలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పోటీల్లో మద్దికెరలోని పార్వేట మిట్టను ఎవరు ముందుగా చేరుకుంటే వారిని విజేతగా ప్రకటిస్తారు. అనంతరం వారు గ్రామం నడిబొడ్డున నిర్వహించే గుర్రాల సవారీని తిలకించేందుకు వేలాదిగా ప్రజలు తరలివస్తారు’’.
మద్దికెర, న్యూస్టుడే: పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయం.. నేటికీ కొనసాగిస్తున్నారు. అశ్వాలను పోషిస్తూ.. వాటిని కంటికి రెప్పలా కాపాడుకుతూ వస్తున్నారు. ఏటా దసరా ఉత్సవాల్లో గుర్రాల పార్వేట వేడుకలు నిర్వహిస్తూ అనాదిగా వస్తున్న ఆచారాన్ని క్రమం తప్పకుండా కాపాడుతున్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఎంతో వేడుకగా జరిగే దసరా గుర్రాల పార్వేట వేడుకల సమయంలో వినియోగించేందుకు అవసరమైన గుర్రాలు పెంచుకునేందుకు మూడు వర్గాల వారు ఎంతో ఆసక్తి చూపుతారు. చిన్ననగరి, పెద్దనగరి, వేమనగారి వర్గీయులు ఒక్కో వర్గం వారు కనీసంగా నాలుగు అశ్వాలు పెంచుకుంటున్నారు. ఇలా మూడు వర్గాల వారు 12కు పైగా గుర్రాలను ఎంతో ఇష్టంగా వాటిని పోషిసస్తూ.. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పోటీల సమయంలో కాళ్లు విరిగి అవి మృతిచెందిన ఘటనలూ లేకపోలేదు. బొజ్జనాయునిపేట నుంచి మద్దికెరకు 3 కి.మీ. దూరం ఉంది. దారి సరిగా లేకపోవటంతో గుర్రాలతో పాటు, వాటిపై సవారీ చేసే వారు సైతం గాయపడి క్షతగాత్రులుగా మిగిలారు.
వీరంతా మద్దికెరలోని చిన్న నగరికి చెందిన యాదవరాజ వంశీకులు. వీరికి పూర్వీకుల నుంచి ఇళ్లలోనే గుర్రాలు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే వేడుకల్లో వీటిపై వారి కుటుంబీకులు ఊరేగింపు నిర్వహిస్తూ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది. దీని కోసం వారే స్వయంగా ఎంతో శ్రద్ధతో వీటిని పెంచుకుంటున్నారు. అవసరమైతే బయటి నుంచి అశ్వాలు తెచ్చుకుని పోటీల్లో పాల్గొంటారు. ఈ పోటీలు కాస్త సాహసంతో కూడినవనే చెప్పాలి.
గుర్రం విలువ రూ.80 వేలు
మద్దికెరలో ఆ కుటుంబాల వారు గుర్రాలను పెంచుకునేందుకు మేలురకం వాటినే కొనుగోలు చేస్తారు. ఆపై వాటి కోసం రోజు వారీ ఖర్చు కూడా అధికమే అంటూ నిర్వాహకులు చెపుతున్నారు. ఒక్కో గుర్రం విలువ కనీసంగా రూ.80 వేల వరకు ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వీటిని పెంచేందుకు వారు వెనుకాడడం లేదు.
ఇది ఆనవాయితీగా వస్తోంది
- కృష్ణమూర్తి, చిన్ననగరి, మద్దికెర
మా కుటుంబాలకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆనవాయితీని కొనసాగించేందుకు అశ్వాలు అవసరం. ఆర్థికంగా ఇబ్బందులున్నా సంప్రదాయం పాటిస్తున్నాం. వాటిపై ఉన్న మక్కువతో ఏళ్ల తరబడి గుర్రాలను పోషిసున్నాం. మా కుటుంబాల్లో పిల్లలు సైతం వీటిని అధిరోహించేలా శిక్షణ పొందుతున్నారు. ఇటీవలే వీటితో వ్యవసాయం చేయవచ్చని ఆ దిశగా వాటికి శిక్షణ ఇచ్చాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్లాస్టిక్ నివారణకు సహకరించండి
[ 24-04-2024]
శ్రీశైలం అటవీ శాఖలో ప్లాస్టిక్ నివారణకు సహకరించాలని శ్రీశైలం, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ బీఎన్ఎన్ మూర్తి అన్నారు. -
మైనారిటీల అభివృద్ధిని విస్మరించిన వైకాపా
[ 24-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల నుంచి మైనార్టీల అభివృద్ధిని విస్మరించిందని మండల ముస్లిం మైనారిటీ నాయకులు నజీర్ సాహెబ్, ఫక్రుద్దీన్, బేతాళ భలే సాహెబ్, మదీనా అన్నారు. -
తెదేపాను గెలిపిస్తే అర్హలందరికీ సంక్షేమ పథకాలు
[ 24-04-2024]
రాష్ట్రంలో తెదేపాను గెలిపిస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. -
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
[ 24-04-2024]
‘నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే. మీ కుటుంబం నాకు అన్యాయం చేసింది’ అంటూ ఓ మహిళ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి సతీమణి, కౌన్సిలర్ నాగినిరెడ్డిని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
కేసీ.. జగన్ నిర్లక్ష్యం చేసి
[ 24-04-2024]
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఐదువందలు కేటాయించలేదు.. కేసీ కాల్వకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని శాసనసభా సాక్షిగా ‘కాగ్’ తేల్చింది.. -
గ్రామ స్వరాజ్యం.. జగనాసుర అరాచకం
[ 24-04-2024]
పంచాయతీ, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సి ఉండగా వాటిపై జగన్ కుట్ర పన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం -
బలగం పెంచుకుని బరిలోకి!
[ 24-04-2024]
వైకాపాలో విభేదాలు... ఐదేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మల్చుకొని విజయం దిశగా వెళ్లాలని కోడుమూరు తెదేపా నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు. -
డీసీసీబీ తాత్కాలిక సీఈవోపై వేటు
[ 24-04-2024]
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) శివలీలపై వేటు పడింది. -
కోట్ల గూటికి పాత నేతలు
[ 24-04-2024]
ఇన్నాళ్లు పార్టీని ఉపయోగించుకొని వీడిన వారికి తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రిటర్న్గిఫ్ట్ ఇస్తామని అధికారపార్టీ నేత హెచ్చరికలు ‘డోన్’ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి.. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 24-04-2024]
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయమని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. మండలంలోని తంగడరడోణ, తుర్వగల్లు, తొగలగల్లు, యాటకల్లు, కల్లపరి, చొక్కనహళ్లి, శంకరబండ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న వెన్నుపోటు.. పల్లెల తిరుగుబాటు
[ 24-04-2024]
ప్రస్తుతం పల్లెలు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీసం కుళాయి బిగించేందుకు కూడా చిల్లర లేని పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం మళ్లించి.. -
పాణ్యం ఎన్నికల్లో ప్రముఖం
[ 24-04-2024]
పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం. -
పుస్తక పుటలకు జగనన్న చెద
[ 24-04-2024]
గ్రంథాలయాల్లో పాఠకుల్ని సమస్యలు వేధిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. పాఠకులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. -
కాటసాని ఆస్తులు రూ.75.19 కోట్లు
[ 24-04-2024]
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్తోపాటు ఇచ్చిన అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు. -
టీజీ భరత్ నామపత్రం దాఖలు
[ 24-04-2024]
కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా అభ్యర్థి టీజీ భరత్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం