తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆదోని యువకుడికి చోటు
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆదోనికి చెందిన రమేశ్ అనే యువకుడు చోటు సంపాదించుకున్నాడు. బైబిల్ మొత్తాన్ని తెలుగులో చేతిరాతతో రాసి రికార్డు సృష్టించాడు. దీంతో
ఆదోని మార్కెట్: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆదోనికి చెందిన రమేశ్ అనే యువకుడు చోటు సంపాదించుకున్నాడు. బైబిల్ మొత్తాన్ని తెలుగులో చేతిరాతతో రాసి రికార్డు సృష్టించాడు. దీంతో హైదరాబాద్లోని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షుడు చింతపట్ల వెంకటచారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. దీంతో యువకుడి బంధు మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం