ఉప్పొంగుతున్న తుంగభద్ర
తుంగభద్ర నదికి వరద ఉద్ధృతంగా కొనసాగుతోంది. శుక్రవారం 1.67 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతోంది. సుంకేసుల జలాశయం ద్వారా 1.65 లక్షల క్యూసెక్కులు శ్రీశైలానికి, మరో రెండు వేల క్యూసెక్కులు కేసీ కాలువకు వదులుతున్నారు. మంత్రాలయం వద్ద ఫోర్కాస్ట్ (నీటి ప్రవాహం) హెచ్చరిక స్థాయి
శ్రీశైలానికి భారీ వరద
కందకూరులో వరద నీటిలో పొలాలు, మోటార్లు
ఈనాడు - కర్నూలు: తుంగభద్ర నదికి వరద ఉద్ధృతంగా కొనసాగుతోంది. శుక్రవారం 1.67 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతోంది. సుంకేసుల జలాశయం ద్వారా 1.65 లక్షల క్యూసెక్కులు శ్రీశైలానికి, మరో రెండు వేల క్యూసెక్కులు కేసీ కాలువకు వదులుతున్నారు. మంత్రాలయం వద్ద ఫోర్కాస్ట్ (నీటి ప్రవాహం) హెచ్చరిక స్థాయి 310, డేంజర్ లెవల్ 312 కాగా.. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు 310.50 మేర కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
వినిపించని ముందస్తు హెచ్చరికలు
* తుంగభద్రలో గురువారం 1.70 లక్షలు, శుక్రవారం 1.67 లక్షలు వరద రావడంతో నదీ తీరంలో పొలాలు ఇప్పటికే నీట మునిగాయి. ముందస్తుగా స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులు ఎలాంటి హెచ్చరికలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొలాల్లోకి వరద నీరు రావడంతోపాటు మోటార్లు మునిగాయి. కొన్నిచోట్ల పైపులు కొట్టుకు పోయాయి.
* ఉమ్మడి జిల్లాలో ఆగస్టు 1 నుంచి 12 వరకు కురిసిన భారీ వర్షాలు, తుంగభద్ర వరద నీటితో ముంపు గురైన పొలాలు 3,289 ఎకరాలున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. 1980 ఎకరాల్లో పత్తి, 685 ఎకరాల్లో మొక్కజొన్న, 680 ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి.
రెండు మండలాల్లో తీవ్ర నష్టం
తుంగభద్ర నదికి ఐదు రోజులుగా వరద పోటెత్తుతుండటంతో కౌతాళం, కోసిగి మండలాల పరిధిలో వరి, పత్తి, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. కోసిగి పరిధిలో తుమ్మిగేనురు, అగసనూరు, సాతనూరు, బొమ్మలాపురం, కడదొడ్డి, కందుకూరు గ్రామాల్లో సుమారు 723 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు మండల వ్యవసాయాధికారి రాజు తెలిపారు. కందుకూరు గ్రామ లక్ష్మీ క్యాంప్ సమీపంలోని పొలాల్లో సుమారు వంద మోటార్లు నీట మునిగాయి. అదేవిధంగా కౌతాళం పరిధిలో 800 ఎకరాల పంటలతోపాటు 60 మోటార్లు వరద నీటిలో మునిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సామూహిక వివాహాలు
[ 18-04-2024]
కౌతాళం మండలం పొదలకుంట, మదిరె గ్రామంలో ఊటగానూరు తాత ఆశ్రమంలో 15 జంటలకు సామూహిక వివాహాలు. -
అరాచక పాలన అంతం చేయాలి
[ 18-04-2024]
కౌతాళం మండలంలో తిప్పలదొడ్డి, కరిణి గ్రామాల్లో కుటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
తెదేపా తోనే అభివృద్ధి
[ 18-04-2024]
మండలంలోని కలుగొట్ల, కృష్ణాపురం గ్రామాలలో మండల తెదేపా నాయకులు సుబ్బరాయుడు, బలరాం గౌడ్, జ్ఞానేశ్వర్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
రామళ్లకోటలో స్వామివారి కళ్యాణం
[ 18-04-2024]
మండలంలోని రామళ్లకోట గ్రామంలో శ్రీ వనం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా గురువారం స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. -
అక్రమ మద్యం పట్టివేత
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
[ 18-04-2024]
మండల కేంద్రమైన చిప్పగిరికి చెందిన రైతు కొండా చంద్ర విద్యుదాఘాతంతో గురువారం మృతి చెందారు. -
ఆస్పత్రిలో కనీస సదుపాయాలు కల్పించాలి
[ 18-04-2024]
ఆదోని జిల్లా సర్వజన ఆస్పత్రిలో మంచాల కోరతతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఎన్నికల భేరి.. ప్రచార వే‘ఢీ’
[ 18-04-2024]
రెండు ఎంపీ స్థానాలు.. 14 అసెంబ్లీ స్థానాలున్న ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి రాజకీయం మరింత వే‘ఢీ’రాజుకోనుంది.. ఈ నెల 18 నుంచి ఈనెల 25 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
జనం గుండెల్లో జగన్ విల్లం‘భూ’
[ 18-04-2024]
ప్రాజెక్టులు నిర్మించలేదు.. పరిశ్రమలు ఏర్పాటు లేదు.. రోడ్లు లేవు.. పల్లె మొదలు పట్టణం వరకు ప్ర‘గతి’ తప్పింది. ఫలితంగా స్థిరాస్తి రంగం కుప్పకూలింది. -
ఎమ్మెల్యే వస్తున్నారని.. ఉపాధి పనులు బంద్
[ 18-04-2024]
ఆదోని మండలం అరేకల్లో బుధవారం ఉపాధి పనులు చేపట్టలేదు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని, ఉపాధి పనులు బంద్ చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మాటకారి మామయ్యా.. ‘దీవెన’లేవయ్య
[ 18-04-2024]
తల్లిదండ్రులు మీ పిల్లల్ని పాఠశాలలు, కళాశాలలకు పంపండి.. వారిని చదివించే బాధ్యత నేనే తీసుకుంటా’’ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి పథకం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నాం. -
నిలువెల్లా గాయాలు.. నీళ్లు పారని కాల్వలు
[ 18-04-2024]
‘మాది రైతు ప్రభుత్వం.. పంటలు ఎండనీయం.. అన్నదాతల కంట నీరు రానీయం’ అని ఎన్నోసార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రసంగాలు ఊదరగొట్టారు. తీరా చూస్తే.. పంట కాల్వలు దయనీయంగా మారాయి. -
ఓట్ల ఆట!
[ 18-04-2024]
ఆటైనా.. ఓటైనా ప్రజలకు ఆసక్తికరమైన అంశాలే. ఉత్కంఠ రేకిత్తించే విషయాలే. తరచి చూస్తే ఈ రెండింటి మధ్య పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఎక్కడ నలుగురు కలిసినా.. వీటికి సంబంధించిన విషయాలపైనే చర్చ కొనసాగుతోంది. -
పోలింగ్ శాతం పెంచేలా చర్యలు
[ 18-04-2024]
విధి నిర్వహణలో భాగంగా అధికారులు, ఉద్యోగులు నిబంధనలు పాటించాల్సిందేనని.. ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్ జి.సృజన అన్నారు. -
జగన్ మామయ్య దీవెనా.. అంతా మాయ
[ 18-04-2024]
విద్యార్థులకు ఆర్థిక సాయం, చదువుకు తోడ్పాడు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వారికి ఖాళీ చేతులే చూపుతోంది. విద్యాభ్యాసానికి ఆటంకంగా మారింది. జగన్ చెప్పిన మాటలు నమ్మి ఉన్నత చదువులు చదువుదామని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. -
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పండి
[ 18-04-2024]
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ‘ప్రజాగళం’లో భాగంగా పట్టణంలోని బీసీ కాలనీలో ఆయన పర్యటించారు. -
రహదారుల బాగుకు చర్యలు : బుగ్గన
[ 18-04-2024]
వైకాపా వెన్నుపోటుదారులకు, అవాకులు చవాకులు మాట్లాడే వారికి ఎన్నికల తర్వాత కోలుకోలేని విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. -
కర్నూలు నియోజకవర్గం చుట్టూ మూడు చెక్పోస్టులు
[ 18-04-2024]
కర్నూలు నియోజకవర్గం చుట్టూ 24 గంటలు నిఘా ఉంచేందుకు మూడు స్టాటస్టికల్ సరైలైన్స్ టీమ్లతో కూడిన చెక్పోస్టులను ఏర్పాటుచేస్తూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కర్నూలు నగరపాలకసంస్థ కమిషనర్ భార్గవ్తేజ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నామినేషన్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకానుంది. -
వైకాపా అంతర్గత వైరం.. బహిరంగం
[ 18-04-2024]
వైకాపా అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. బలనిరూపణ, సామాజికవర్గంలో పెత్తనం, గ్రామాలు, మండలాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ విభేదాలు బహిర్గతమవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా