పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆటల పోటీలు
ఆదోని పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగులకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా పురపాలక, వివిధ శాఖల
ఆదోని మార్కెట్: ఆదోని పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగులకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా పురపాలక, వివిధ శాఖల అధికారులతో పాటు న్యాయవాదులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులకు పోటీలు ఏర్పాటు చేశారు. క్రికెట్తో, డబుల్ షటిల్, వాలీబాల్, చెస్, క్యారమ్స్ పోటీల్లో దాదాపు 26 జట్లు పాల్గొంటున్నాయి. మెప్మా విభాగం ఆధ్వర్యంలో పొదుపు మహిళలకు మ్యూజికల్ ఛైర్, స్పీడ్ వాకింగ్, లెమన్స్పూన్ వంటి పోటీలు ఏర్పాటు చేశారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున విజేతలకు బహుమతులు అందించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!