logo

1.50 కిలోల వెండి విరాళం

రుద్రవరం సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీవాసాపురం వెంకటేశ్వర ఆలయానికి ఓ దాత 1.50 కిలోల వెండిని విరాళంగా అందించారని నిర్వాహకులు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శనివారం నంద్యాల పట్టణానికి చెందిన శ్రీనివాస్‌కుమార్‌, లక్ష్మీసౌజన్య దంపతులు ఆలయానికి వచ్చి 1.50 కిలోల వెండిని

Published : 14 Aug 2022 01:08 IST

వెండిని అందజేస్తున్న శ్రీనివాస్‌కుమార్‌, లక్ష్మీసౌజన్య దంపతులు

రుద్రవరం, న్యూస్‌టుడే: రుద్రవరం సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీవాసాపురం వెంకటేశ్వర ఆలయానికి ఓ దాత 1.50 కిలోల వెండిని విరాళంగా అందించారని నిర్వాహకులు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శనివారం నంద్యాల పట్టణానికి చెందిన శ్రీనివాస్‌కుమార్‌, లక్ష్మీసౌజన్య దంపతులు ఆలయానికి వచ్చి 1.50 కిలోల వెండిని విరాళంగా అందజేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అల్పహారం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని