మనోరథంపై రాఘవుడు
రాఘవేంద్రస్వామి మహా రథోత్సవం రమణీయంగా సాగింది. వేలాదిగా తరలొచ్చిన భక్తులతో మంత్రాలయ క్షేత్రం కిక్కిరిసింది. పీఠాధిపతి రథం పైనుంచి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ... స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉద్యమకారులు,
తిలకించేందుకు తరలొచ్చిన భక్తజనం
అశేషజనం మధ్య రథోత్సవం
మంత్రాలయం, న్యూస్టుడే: రాఘవేంద్రస్వామి మహా రథోత్సవం రమణీయంగా సాగింది. వేలాదిగా తరలొచ్చిన భక్తులతో మంత్రాలయ క్షేత్రం కిక్కిరిసింది. పీఠాధిపతి రథం పైనుంచి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ... స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉద్యమకారులు, సరిహద్దుల్లో దేశ రక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్న సైన్యానికి అభినందనలు తెలిపారు. దాతల సహకారం, పాదకానుకల ద్వారా మఠంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. రేషన్ కార్డు కలిగిన భక్తులకు ఉచితంగా వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఐదేళ్లుగా ఎన్ఎంఆర్గా పనిచేస్తున్నవారిని ఒప్పంద కార్మికులుగా గుర్తిస్తామన్నారు. శాశ్వత ఉద్యోగులకు 6.8 డీఏను పెంచుతున్నట్లు వెల్లడించారు. ప్రతి ఉద్యోగికి రూ.2 వేల చొప్పున వేతనం పెరగనుందన్నారు. సాయంత్రం యోగీంద్ర వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నంజనగూడకి చెందిన విదూషి శ్రీమతి రేఖాభట్ దాసవాణి, హుబ్లీకి చెందిన పండిట్ వెంకటేశ్కుమార్ హిందూస్తానీ గాత్రం, ఉడిపికి చెందిన భార్గవి నృత్య టండన్ బృందం భరతనాట్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.
* ఉత్సవాల్లో భాగంగా నేడు సుజ్ఞానేంద్రతీర్థుల ఆరాధన నిర్వహించనున్నారు. సాయంత్రం మఠం ప్రాకారంలో ఉత్సవమూర్తి ఊరేగింపు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో మఠం అధికారులు రాజ గిరియాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు, వెంకటేశ్జ్యోషి, పీఆర్వో ఐపీ నరసింహమూర్తి, ఈఈ సురేష్, డీఈ భద్రినాథ్, బిందుమాధవ్, వ్యాసరాజచార్, దత్తు, ద్వారపాలక అనంతస్వామి, సీఆర్వోలు క్యాషియర్ రవి, విజ్జిస్వామి పాల్గొన్నారు.
* మహా రథోత్సవంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షుడు పన్నగస్వామి, జిల్లా యువత కార్యదర్శి దివాకర్రెడ్డి, వైకాపా రాష్ట్ర కార్యదర్శి వై.ప్రదీప్రెడ్డి, మండల ఇన్ఛార్జి విశ్వనాథ్రెడ్డి, మంత్రాలయం సర్పంచి భీమయ్య, తెదేపా నాయకులు విజయ్రెడ్డి, అమర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదోని డీఎస్పీ వినోద్కుమార్, సీఐ భాస్కర్, ఎస్సై వేణుగోపాల్రాజు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు.
సంప్రదాయ వాయిద్యాల ప్రదర్శన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్లాస్టిక్ నివారణకు సహకరించండి
[ 24-04-2024]
శ్రీశైలం అటవీ శాఖలో ప్లాస్టిక్ నివారణకు సహకరించాలని శ్రీశైలం, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ బీఎన్ఎన్ మూర్తి అన్నారు. -
మైనారిటీల అభివృద్ధిని విస్మరించిన వైకాపా
[ 24-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల నుంచి మైనార్టీల అభివృద్ధిని విస్మరించిందని మండల ముస్లిం మైనారిటీ నాయకులు నజీర్ సాహెబ్, ఫక్రుద్దీన్, బేతాళ భలే సాహెబ్, మదీనా అన్నారు. -
తెదేపాను గెలిపిస్తే అర్హలందరికీ సంక్షేమ పథకాలు
[ 24-04-2024]
రాష్ట్రంలో తెదేపాను గెలిపిస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. -
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
[ 24-04-2024]
‘నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే. మీ కుటుంబం నాకు అన్యాయం చేసింది’ అంటూ ఓ మహిళ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి సతీమణి, కౌన్సిలర్ నాగినిరెడ్డిని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
కేసీ.. జగన్ నిర్లక్ష్యం చేసి
[ 24-04-2024]
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఐదువందలు కేటాయించలేదు.. కేసీ కాల్వకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని శాసనసభా సాక్షిగా ‘కాగ్’ తేల్చింది.. -
గ్రామ స్వరాజ్యం.. జగనాసుర అరాచకం
[ 24-04-2024]
పంచాయతీ, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సి ఉండగా వాటిపై జగన్ కుట్ర పన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం -
బలగం పెంచుకుని బరిలోకి!
[ 24-04-2024]
వైకాపాలో విభేదాలు... ఐదేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మల్చుకొని విజయం దిశగా వెళ్లాలని కోడుమూరు తెదేపా నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు. -
డీసీసీబీ తాత్కాలిక సీఈవోపై వేటు
[ 24-04-2024]
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) శివలీలపై వేటు పడింది. -
కోట్ల గూటికి పాత నేతలు
[ 24-04-2024]
ఇన్నాళ్లు పార్టీని ఉపయోగించుకొని వీడిన వారికి తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రిటర్న్గిఫ్ట్ ఇస్తామని అధికారపార్టీ నేత హెచ్చరికలు ‘డోన్’ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి.. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 24-04-2024]
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయమని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. మండలంలోని తంగడరడోణ, తుర్వగల్లు, తొగలగల్లు, యాటకల్లు, కల్లపరి, చొక్కనహళ్లి, శంకరబండ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న వెన్నుపోటు.. పల్లెల తిరుగుబాటు
[ 24-04-2024]
ప్రస్తుతం పల్లెలు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీసం కుళాయి బిగించేందుకు కూడా చిల్లర లేని పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం మళ్లించి.. -
పాణ్యం ఎన్నికల్లో ప్రముఖం
[ 24-04-2024]
పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం. -
పుస్తక పుటలకు జగనన్న చెద
[ 24-04-2024]
గ్రంథాలయాల్లో పాఠకుల్ని సమస్యలు వేధిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. పాఠకులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. -
కాటసాని ఆస్తులు రూ.75.19 కోట్లు
[ 24-04-2024]
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్తోపాటు ఇచ్చిన అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు. -
టీజీ భరత్ నామపత్రం దాఖలు
[ 24-04-2024]
కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా అభ్యర్థి టీజీ భరత్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి