అహోబిలంలో వేదాంత దేశికన్ జయంతి వేడుకలు
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో వేదాంత దేశికన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవారితో పాటు వేదాంత దేశికన్ స్వామికి నవకలశాలతో, పంచామృతాలతో అభిషేకం చేశారు.
ఆళ్లగడ్డ గ్రామీణం : ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో వేదాంత దేశికన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవారితో పాటు వేదాంత దేశికన్ స్వామికి నవకలశాలతో, పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించారు. పల్లకిపై కొలువుదీర్చి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. సాయంత్రం విజయదశమి పండుగ సందర్భంగా ప్రహ్లాద వరద స్వామి పారువేటకు బయలుదేరారు. ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరిన స్వామి జమ్మి చెట్టు వద్దకు చేరుకోగా.. అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. ఆలయ ఈవో రామకృష్ణ, ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో చేరికలు
[ 20-04-2024]
రచ్చమర్రి గ్రామం న్యాయవాది విజయ్ కుమార్, చిదానందల ఆధ్వర్యంలో 230 కుటుంబాలు తెదేపాలో చేరాయి. -
పిడుగుపాటుకు మూడు ఎద్దులు మృతి
[ 20-04-2024]
మండలంలోని లింగాలపల్లి కనుగొట్ల గ్రామాలలో శనివారం తెల్లవారుజామున పిడుగు పడటంతో మూడు ఎద్దులు మృతి చెందాయి. -
తెదేపాలో వంద మంది చేరిక
[ 20-04-2024]
నియోజకవర్గంలోని గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామానికి చెందిన వైకాపా నాయకులు నాగేంద్ర, గొబ్బిరిగాళ్ళ వెంకటేష్, కురువ సురేష్, రాజోలి రాముడు, ముస్లిం బావన్న, కురువ మాదన్న సుమారు 100 మంది తెదేపా నాయకుల ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో తెదేపాలో చేరారు. -
తాగు, సాగునీరు అందించే నాయకులకే ఓట్లు వేయాలి
[ 20-04-2024]
కౌతాళం మండలం రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, వైద్య పరంగా అన్ని రంగాల్లోనూ వెనుకబడిన ప్రాంతమని, ప్రజలకు ఎన్నికల సందర్భంగా మాయమాటలు చెప్పి ఓట్లు వేసి గెలిచిన తర్వాత ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యంచేసి కనీసం తాగునీరు, సాగునీరు అందించలేని దౌర్భాగ్య పరిస్థితి నాయకులు కల్పించడం దురదృష్టకరమని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.మల్లయ్య అన్నారు. -
అత్తను ఓడించాలని అల్లుడు ప్రచారం
[ 20-04-2024]
ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుకకు వ్యతిరేకంగా ఆమె కూతురు భర్త మాచాని సోమనాథ్ ప్రచారం చేయడం నియోజకవర్గంలో ఆసక్తిగా మారింది. -
చిందుకూరులో పిడుగుపడి వ్యక్తి మృతి
[ 20-04-2024]
మండలంలోని చిందుకూరు గ్రామంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి పిడుగు పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
[ 20-04-2024]
విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన శనివారం పత్తికొండ పట్టణ శివారులోని రామకృష్ణారెడ్డి నగర్లో జరిగింది. -
ఘనంగా రాజవర్థన్ రెడ్డి వర్ధంతి
[ 20-04-2024]
మండల కేంద్రమైన సిబెలగల్లో శనివారం తెదేపా కార్యాలయంలో మండల తెదేపా నాయకుల ఆద్వర్యంలో రాజవర్థన్ రెడ్డి వర్ధంతి నిర్వహించారు. -
రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం
[ 20-04-2024]
అన్ని రంగాల్లో రాష్ట్రాభివృద్ధి, నిరుద్యోగం వంటి సమస్యల పరిష్కారం తెదేపా అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని ఆ పార్టీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరావు అన్నారు. -
పశ్చిమాన సాగునీరు పారిస్తాం
[ 20-04-2024]
‘‘ఆలూరు దద్దరిల్లింది.. ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు.. ఎన్నికలకు సై అంటూ కర్నూలు కాలు దువ్వుతోంది.. వేదవతి ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత తీసుకొంటా.. నీటి నిల్వను మూడు టీఎంసీలకు తగ్గించి ప్రాజెక్టు లక్ష్యాన్ని వైకాపా నాశనం చేసింది. -
జగన్ సాయమెంత కౌలు రైతు కలవరింత
[ 20-04-2024]
ఈ మహిళ పేరు అయ్యమ్మ. మండల పరిధిలోని హోసూరుకు చెందిన ఈమె భర్త ఉప్పర తిక్కన్న 2022 ఏప్రిల్ 18న అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. -
జగన్ చోద్యం.. ‘కాడి’తప్పిన కౌలుసేద్యం
[ 20-04-2024]
ముఖ్యమంత్రి గారూ...! మీ ఆత్మబంధువు జగన్ పేరిట 2019 జులై 8న రైతులకు మీరు రాసిన లేఖ గుర్తుందా?... రైతు భరోసా ద్వారా కౌలుదార్లకు మేలు జరగబోతోందని చెప్పారు. మరి నిజంగా ఆదిశగా ఏమైనా చేశారా..? -
వైకాపాను సాగనంపేందుకు సిద్ధం
[ 20-04-2024]
వైకాపాను సాగనంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఏపీ న్యాయయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆదోని పట్టణం స్థానిక అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. -
ఉల్లంఘనులు
[ 20-04-2024]
అధికారం చేతిలో ఉందని నిబంధనలు లెక్కచేయరు.. ఎన్నికల నియమావళిని పాటించరు.. అధికారులు పట్టించుకోరు.. -
‘జగన్ దగా’ఖానాలు
[ 20-04-2024]
కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలలను తీర్చిదిద్దుతాం. ప్రస్తుత ప్రభుత్వాసుపత్రుల ముఖ చిత్రాలు.. వాటి దశ, దిశ మార్చి ఈ చిత్రాలను కూడా రెండేళ్ల తర్వాత మీ ముందుంచుతాం. -
నామపత్రాల సందడి
[ 20-04-2024]
ఆదోని నియోజకవర్గ భాజపా భాజపా అభ్యర్థిగా డాక్టరు పార్థసారథి శుక్రవారం నామపత్రం దాఖలు చేశారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారి శివ్నారయణశర్మకు తన నామపత్రాన్ని అందజేశారు. -
అభ్యర్థులు.. ఆస్తులు
[ 20-04-2024]
కోడుమూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సతీశ్ శుక్రవారం నామపత్రాలు దాఖలు చేశారు. కర్నూలులోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్వో శేషిరెడ్డికి రెండు సెట్ల పత్రాలు అందజేశారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు: బీవీ
[ 20-04-2024]
రాష్ట్రంలో యువత ఉద్యోగాలు, అభివృద్ధి సాధించాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని, ప్రతి ఒక్కరూ తెదేపాను గెలిపించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
రూ.కోట్లకు బీటలు.. రోగులతో జగన్ ఆటలు
[ 20-04-2024]
ఆదోని జిల్లా సర్వజన వైద్యశాలలో వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి వచ్చే రోగులు స్థల భావ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ పరిధిలో 10-15 మండలాలకు ఈ ఆస్పత్రి ప్రధాన ఆధారం. -
చంద్రబాబుకు జననీరాజనం
[ 20-04-2024]
వీధులన్నీ పసుపుమయంగా మారాయి. జనసైనికులు తరలివచ్చారు. కాషాయం కార్యకర్తలు కదలివచ్చారు. కూటమి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఓటు వినియోగంతోనే దృఢమైన ప్రజాస్వామ్యం
[ 20-04-2024]
ప్రతిఒక్కరు ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యం దృఢంగా ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. -
ట్యాబు జగన్ డాబు
[ 20-04-2024]
‘ట్యాబ్ల కారణంగా పిల్లలకు చదువులకు ఎంతో మేలు జరుగుతుంది. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులువుగా పాఠాలు అర్థమయ్యేలా చెప్పొచ్చు. ఉపాధ్యాయులు చెప్పే అంశాలు బాగా అర్థమవుతాయి. -
రెండోరోజు 6 నామపత్రాలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండోరోజు శుక్రవారం జిల్లాలో ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
[ 20-04-2024]
ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన వడ్డే రామాంజనేయులు(47) అనే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తాలూకా ఎస్సై ఎర్రిస్వామి శుక్రవారం తెలిపారు. -
రెండో రోజు 20 మంది
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండో రోజైన శుక్రవారం నామినేషన్ల పర్వం కొనసాగింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఒకరు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 మంది అభ్యర్థులు తమ నామపత్రాలు సమర్పించారు. -
గుట్టుగా ట్యాబ్ల పంపిణీ
[ 20-04-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అత్యుత్సాహం చూపుతున్నారు. కర్నూలు మండల పరిధిలోని పూడూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం ట్యాబ్ల పంపిణీ విషయం చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
9 ఇనుప మేకులు మింగిన ఖైదీ.. ప్రాణాలు కాపాడిన వైద్యులు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..