logo

ఆదోనిలో వైభవంగా రావణ దహన కార్యక్రమం

దసర పండుగ సందర్భంగా ఆదోని పురపాలక మైదానంలో రావణ దహనం కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, వాల్మీకి ఫెడరేషన్‌ ఛైర్మన్‌ ముఖ్యఅతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Published : 05 Oct 2022 21:35 IST

ఆదోని మార్కెట్‌: దసర పండుగ సందర్భంగా ఆదోని పురపాలక మైదానంలో రావణ దహనం కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, వాల్మీకి ఫెడరేషన్‌ ఛైర్మన్‌ ముఖ్యఅతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. 25 అడుగుల ఎత్తైన రావణ, కుంభకర్ణుల విగ్రహాలకు రాకెట్‌ బాణం ద్వారా నిప్పంటించి దహనం చేశారు. స్థానిక ఫారెస్ట్‌లైన్‌ ప్రాంతంలో దుర్గామాత రథోత్సవం ఘనంగా నిర్వహించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని