రాఘవుడి సన్నిధిలో వీఐపీలు..
రాఘవేంద్రస్వామి దర్శనార్థం వేర్వేరు సమయాల్లో ప్రముఖులు మంత్రాలయానికి చేరుకున్నారు.
జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎన్.శ్రీనివాసరావుకు స్వాగతం పలుకుతున్న ఎస్ఐ వేణుగోపాల్రాజు
మంత్రాలయం, న్యూస్టుడే: రాఘవేంద్రస్వామి దర్శనార్థం వేర్వేరు సమయాల్లో ప్రముఖులు మంత్రాలయానికి చేరుకున్నారు. జిల్లా న్యాయమూర్తి ఎన్.శ్రీనివాసరావు, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి ముదుగళ్లు వచ్చారు. మఠం అధికారులు వీరికి స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం స్వామి దర్శనానికి వెళ్లనున్నారు. రాత్రి మఠం వసతి గదుల్లో బసచేస్తారు. కర్నూలు పార్లమెంటు తెదేపా బాధ్యుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మఠానికి వచ్చారు. గ్రామదేవత మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఎస్ఐ వేణుగోపాల్రాజు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?