రూ.15 లక్షలతో రహదారి నిర్మాణం
ఆ రహదారిపై ప్రయాణించాలంటే చుక్కలు కనిపించేవి. కేవలం 250 మీటర్ల దారిలోనే 120 వరకు గుంతలు ఉండటంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్న తీరుపై సెప్టెంబరు 17న ఈనాడు ప్రధాన సంచిక మొదటి పేజీలో ‘250 మీటర్ల దారి..
నాడు వెంకటనాయునిపల్లె రోడ్డు
ఆ రహదారిపై ప్రయాణించాలంటే చుక్కలు కనిపించేవి. కేవలం 250 మీటర్ల దారిలోనే 120 వరకు గుంతలు ఉండటంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్న తీరుపై సెప్టెంబరు 17న ఈనాడు ప్రధాన సంచిక మొదటి పేజీలో ‘250 మీటర్ల దారి.. 120 గుంతలు’ అంటూ చిత్ర కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు ఈ రహదారిని బీటీ రహదారిగా మార్చారు. డోన్ నుంచి వెంకటనాయునిపల్లెకు రూ.15 లక్షలతో 400 మీటర్ల రహదారిని ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- న్యూస్టుడే, డోన్
ఆ స్థానంలో నేడు బీటీ రహదారి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Naralokesh-Yuvagalam: యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తాం: నారా లోకేశ్
-
Sports News
U19W T20 World Cup: అండర్ 19 T20 ప్రపంచకప్ ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Punjab: ఉచిత వైద్యం.. మరో 400 మొహల్లా క్లీనిక్లు ప్రారంభం
-
Sports News
Sarfaraz: సర్ఫరాజ్ మా దృష్టిలోనే ఉన్నాడు: బీసీసీఐ
-
Movies News
Athiya-Rahul: అతియా - రాహుల్ పెళ్లి.. ఆ వార్తల్లో నిజం లేదు