logo

ఎమ్మెల్యేకు శస్త్రచికిత్స

ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి ఎడమ భుజానికి శస్త్రచికిత్స జరిగింది. గత నెల18న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడ్డారు.

Updated : 29 Nov 2022 16:41 IST

ఆదోని మార్కెట్: ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి ఎడమ భుజానికి శస్త్రచికిత్స జరిగింది. గత నెల18న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడ్డారు. దీంతో ఎడమ భుజం ఎముక బెణికింది. సోమవారం నొప్పి తీవ్రం కావడంతో కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించగా..  వైద్యులు మంగళవారం ఎమ్మెల్యేకు శస్త్రచికిత్స నిర్వహించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని