logo

రూ. 19 లక్షల కర్ణాటక మద్యం ధ్వంసం

పట్టణ శివారులో రూ. 19.30 లక్షల  విలువ గల కర్ణాటక మద్యాన్ని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) అధికారులు ధ్వంసం చేశారు.

Updated : 29 Nov 2022 20:23 IST

ఆదోని మార్కెట్‌: పట్టణ శివారులో రూ. 19.30 లక్షల  విలువ గల కర్ణాటక మద్యాన్ని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) అధికారులు ధ్వంసం చేశారు. కాగా వివిధ కేసుల్లో పట్టుకున్న మద్యాన్ని రహదారిపై పోసి రోడ్డురోలర్‌తో తొక్కించారు. కర్ణాటక మద్యాన్ని రవాణా చేసినా, అమ్మనా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని