అద్దె చెల్లించలేదని సచివాలయానికి తాళం
తుగ్గలి మండలం రాంపల్లి గ్రామ సచివాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. అద్దె చెల్లించకపోవడంతో యజమాని నాగిరెడ్డి సోమవారం సచివాలయానికి తాళం వేశారు.
సచివాలయానికి తాళం వేయడంతో బయట కూర్చొన్న సిబ్బంది
తుగ్గలి, న్యూస్టుడే: తుగ్గలి మండలం రాంపల్లి గ్రామ సచివాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. అద్దె చెల్లించకపోవడంతో యజమాని నాగిరెడ్డి సోమవారం సచివాలయానికి తాళం వేశారు. 15 నెలల అద్దె రూ.37,500 బకాయి ఉందని, చెల్లించకపోవడంతో విసుగు చెందిన యజమాని సచివాలయానికి తాళం వేశారు. దీంతో సచివాలయ సిబ్బంది బయట కూర్చొని విధులు నిర్వహించారు. ఎంపీడీవో బాషా స్పందించి ఇంటి యజమానికి సర్దిచెప్పడంతో సోమవారం సాయంత్రానికి సచివాలయానికి వేసిన తాళం తీశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
గాల్లో అతి సమీపంలోకి వచ్చిన విమానాలు
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు