logo

కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి

కేసుల దర్యాప్తు వేగవంతం చేసి, నిందితులను త్వరగా అరెస్టు చేయాలని ఎస్పీ రఘువీర్‌రెడ్డి ఆదేశించారు.

Published : 30 Mar 2023 02:43 IST

నేర సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే : కేసుల దర్యాప్తు వేగవంతం చేసి, నిందితులను త్వరగా అరెస్టు చేయాలని ఎస్పీ రఘువీర్‌రెడ్డి ఆదేశించారు. నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయం నుంచి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలోని డివిజన్ల వారీగా నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. స్టేషన్‌లలో యూఐ కేసులు తగ్గించుకోవాలన్నారు. నిర్ణీత గడువులోపు పెండింగ్‌ కేసులను పరిష్కార దశకు తేవాలని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని