పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
11.08.2022 తేదీకి ముందు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు, వారికి శిక్షణ ఇచ్చిన శిక్షకులకు నగదు పురస్కారాలు, బహుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా క్రీడాప్రాధికారిక సంస్థ ముఖ్యకార్యనిర్వహణాధికారి రమణ బుధవారం తెలిపారు.
కర్నూలు క్రీడలు(బి.క్యాంపు), న్యూస్టుడే: 11.08.2022 తేదీకి ముందు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు, వారికి శిక్షణ ఇచ్చిన శిక్షకులకు నగదు పురస్కారాలు, బహుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా క్రీడాప్రాధికారిక సంస్థ ముఖ్యకార్యనిర్వహణాధికారి రమణ బుధవారం తెలిపారు. https:dbtyassports.gov.in నుంచి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకొని వివరాలు పూర్తి చేసి డీబీటీ-ఎంఐయస్ పోర్టల్ నుంచి పూర్తి చేసి సమర్పించాలన్నారు. నేరుగా దరఖాస్తులు సీక్వరించం అన్నారు. దరఖాస్తును ఏప్రిల్ 30వ తేదీలోపు వెబ్సైట్లో పంపాలన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Jerusalem: 22ఏళ్లు ‘కోమా’లోనే .. ఆత్మాహుతి దాడిలో గాయపడిన మహిళ మృతి
-
Politics News
Maharashtra: సీఎం ఏక్నాథ్ శిందేతో శరద్ పవార్ భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చ!
-
India News
Pune: పీఎంఓ అధికారినంటూ కోతలు.. నకిలీ ఐఏఎస్ అరెస్టు!
-
India News
New Parliament Building: నూతన పార్లమెంట్లో ఫౌకాల్ట్ పెండ్యులమ్.. దీని ప్రత్యేకత తెలుసా?
-
Movies News
Ajay: ‘డోంట్ టచ్’ అంటూ ఆమె నాపై కేకలు వేసింది: నటుడు అజయ్
-
India News
Fishermen: 200 మంది భారత జాలర్లకు పాక్ నుంచి విముక్తి!