ముగిసిన ఇంటర్ పరీక్షలు
మార్చి 16వ తేదీ మొదలైన జరిగిన ఇంటర్మీడియట్ రెండో ఏడాది పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ముగిసినట్లు ఆర్ఐవో గురువయ్యశెట్టి తెలిపారు.
మార్చి 16వ తేదీ మొదలైన జరిగిన ఇంటర్మీడియట్ రెండో ఏడాది పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ముగిసినట్లు ఆర్ఐవో గురువయ్యశెట్టి తెలిపారు. మొత్తం 32,979 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 31,798 మంది హాజరయ్యారన్నారు. 1,181 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. నందికొట్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 8 మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు చేశామన్నారు. ఆర్ఐవో ఐదు కేంద్రాలు, డీవీఈవోలు ఏడు, హైపవర్ కమిటీ ఆరు, డీఈసీ ఆరు, ఫ్లయింగ్ స్క్వాడ్ 29, సిట్టింగ్ స్క్వాడ్ 12, కస్టోడియన్ బృందం 29 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు.
న్యూస్టుడే, కర్నూలు విద్య
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం