వామ్మో.. డెమో
కర్నూలు నుంచి గుంతకల్లుకు వెళ్లే డెమో ప్యాసింజర్ రైలు గురువారం చాలా ఆలస్యంగా నడిచింది. వందేభారత్ రైలు నడిపేందుకుగాను కర్నూలు-డోన్ మధ్యలో ఉన్న రైల్వేస్టేషన్ల పరిధిలో మరమ్మతులు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
మూడు గంటలకుపైగా ఆలస్యం
విసిగిపోయిన ప్రయాణికులు
రైల్వేస్టేషన్లో ఒకటో ప్లాట్ఫాంలో డెమో రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు
డోన్ పట్టణం, న్యూస్టుడే: కర్నూలు నుంచి గుంతకల్లుకు వెళ్లే డెమో ప్యాసింజర్ రైలు గురువారం చాలా ఆలస్యంగా నడిచింది. వందేభారత్ రైలు నడిపేందుకుగాను కర్నూలు-డోన్ మధ్యలో ఉన్న రైల్వేస్టేషన్ల పరిధిలో మరమ్మతులు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్యాసింజర్ రైలు చాలా ఆలస్యంగా నడిపినట్లు తెలుస్తోంది. ఉదయం 9:30 గంటలకు కర్నూలులో బయల్దేరి డోన్ రైల్వేస్టేషన్కు ఉదయం 10:40 గంటలకు రావాల్సి ఉండగా మధ్యాహ్నం 1:56 గంటలకు వచ్చింది. రైలు రాకపోకలకు సంబంధించిన సమాచారం తెలియక ప్రయాణికులు అయోమయంలో పడిపోయారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్మన్ సరసన శార్దూల్
-
Movies News
RRR: ఎన్టీఆర్-రామ్చరణ్లతో నటించే అవకాశం వస్తే అది అదృష్టమే: హాలీవుడ్ స్టార్ హీరో
-
World News
Pakistan: బడ్జెట్ ప్రవేశపెట్టిన పాక్.. సగం అప్పులకే కేటాయింపు!
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/06/23)