హార్మోన్లపై ప్రభావం.. మానసిక కల్లోలం
ఎండలు మండుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 42 డిగ్రీలపైనే నమోదవుతోంది. ఎండ దెబ్బతో డీహైడ్రేషన్ మాత్రమే కాకుండా మెదడుపైనా ప్రభావం పడుతుంది.
ఎండలు మండుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 42 డిగ్రీలపైనే నమోదవుతోంది. ఎండ దెబ్బతో డీహైడ్రేషన్ మాత్రమే కాకుండా మెదడుపైనా ప్రభావం పడుతుంది. శరీరంలోని సోడియం, పొటాషియం ఇతర లవణాలు తగ్గి చివరికి మానసిక కల్లోలానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటినే సీజనల్ ఎఫెక్ట్ డిజార్డర్స్గా వ్యవహరిస్తారు.
* రుతువులు మారిన ప్రతిసారి ఆ ప్రభావం జీవులపై పడుతుంది. సాధారణంగా చలికాలంలో కొందరు కుంగుబాటుకు లోనవుతారు. వేసవిలోనూ కొన్ని రకాల మానసిక సమస్యలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా వేసవిలో పగటి సమయం ఎక్కువ. అందుకు తగ్గట్లు శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది కొందరిలో హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. ఇదే మానసిక సమస్యలకు దారి తీస్తుంది.
* కొందరి ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుంటాయి. ఎక్కువ మాట్లాడటం.. పాటలు పాడటం.. నృత్యాలు చేయడం.. పనులు ఎక్కువ చేయడం లాంటి లక్షణాలు వీరిలో కన్పిస్తుంటాయి. ఇవి మరీ ఎక్కువైతే ఇతర సమస్యలకు దారితీస్తాయి.
* ఇలాంటి లక్షణాలు ఉంటే ఎండలో తిరగడం తగ్గించాలి. వీలైతే చల్లని ప్రాంతాల్లో ఉండేలా చూడాలి.ఎక్కువ కాంతి ఉన్న లైట్లు శరీరం, ముఖంపై పడకుండా చూసుకోవాలి.
* ఎండలో తిరగడం వల్ల శరీరం నుంచి అదే పనిగా చెమట రూపంలో నీళ్లు పోతుంటాయి. ఇదే సమయంలో ఎలక్ట్రోలైట్స్ అయిన సోడియం, పొటాషియం ఇతర మూలకాలను శరీరం కోల్పోతుంది. ఈ ప్రభావం ఒక్కసారిగా మెదడుపై పడుతుంది. రక్తప్రసరణపై ప్రభావం చూపుతుంది. ఇవే మానసిక సమస్యలకు కారణమవుతాయి.
* చిరాకుగా మాట్లాడటం, పెద్దపెద్ద శబ్దాలు విన్పిస్తున్నట్లు భ్రమించడం, కుటుంబ సభ్యులను గుర్తించకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధుల్లో ఈ పరిస్థితి కన్పిస్తుంది. ఈ లక్షణాలు గుర్తిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులకు చూపించడం మంచిది.
* నిమ్మరసం, ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం లాంటివి తీసుకుంటూ ఉంటే ఎలక్ట్రోలైట్స్ తగ్గకుండా చూసుకోవచ్చు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల భేరి.. ప్రచార వే‘ఢీ’
[ 18-04-2024]
రెండు ఎంపీ స్థానాలు.. 14 అసెంబ్లీ స్థానాలున్న ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి రాజకీయం మరింత వే‘ఢీ’రాజుకోనుంది.. ఈ నెల 18 నుంచి ఈనెల 25 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
జనం గుండెల్లో జగన్ విల్లం‘భూ’
[ 18-04-2024]
ప్రాజెక్టులు నిర్మించలేదు.. పరిశ్రమలు ఏర్పాటు లేదు.. రోడ్లు లేవు.. పల్లె మొదలు పట్టణం వరకు ప్ర‘గతి’ తప్పింది. ఫలితంగా స్థిరాస్తి రంగం కుప్పకూలింది. -
ఎమ్మెల్యే వస్తున్నారని.. ఉపాధి పనులు బంద్
[ 18-04-2024]
ఆదోని మండలం అరేకల్లో బుధవారం ఉపాధి పనులు చేపట్టలేదు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని, ఉపాధి పనులు బంద్ చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మాటకారి మామయ్యా.. ‘దీవెన’లేవయ్య
[ 18-04-2024]
తల్లిదండ్రులు మీ పిల్లల్ని పాఠశాలలు, కళాశాలలకు పంపండి.. వారిని చదివించే బాధ్యత నేనే తీసుకుంటా’’ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి పథకం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నాం. -
నిలువెల్లా గాయాలు.. నీళ్లు పారని కాల్వలు
[ 18-04-2024]
‘మాది రైతు ప్రభుత్వం.. పంటలు ఎండనీయం.. అన్నదాతల కంట నీరు రానీయం’ అని ఎన్నోసార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రసంగాలు ఊదరగొట్టారు. తీరా చూస్తే.. పంట కాల్వలు దయనీయంగా మారాయి. -
ఓట్ల ఆట!
[ 18-04-2024]
ఆటైనా.. ఓటైనా ప్రజలకు ఆసక్తికరమైన అంశాలే. ఉత్కంఠ రేకిత్తించే విషయాలే. తరచి చూస్తే ఈ రెండింటి మధ్య పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఎక్కడ నలుగురు కలిసినా.. వీటికి సంబంధించిన విషయాలపైనే చర్చ కొనసాగుతోంది. -
పోలింగ్ శాతం పెంచేలా చర్యలు
[ 18-04-2024]
విధి నిర్వహణలో భాగంగా అధికారులు, ఉద్యోగులు నిబంధనలు పాటించాల్సిందేనని.. ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్ జి.సృజన అన్నారు. -
జగన్ మామయ్య దీవెనా.. అంతా మాయ
[ 18-04-2024]
విద్యార్థులకు ఆర్థిక సాయం, చదువుకు తోడ్పాడు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వారికి ఖాళీ చేతులే చూపుతోంది. విద్యాభ్యాసానికి ఆటంకంగా మారింది. జగన్ చెప్పిన మాటలు నమ్మి ఉన్నత చదువులు చదువుదామని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. -
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పండి
[ 18-04-2024]
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ‘ప్రజాగళం’లో భాగంగా పట్టణంలోని బీసీ కాలనీలో ఆయన పర్యటించారు. -
రహదారుల బాగుకు చర్యలు : బుగ్గన
[ 18-04-2024]
వైకాపా వెన్నుపోటుదారులకు, అవాకులు చవాకులు మాట్లాడే వారికి ఎన్నికల తర్వాత కోలుకోలేని విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. -
కర్నూలు నియోజకవర్గం చుట్టూ మూడు చెక్పోస్టులు
[ 18-04-2024]
కర్నూలు నియోజకవర్గం చుట్టూ 24 గంటలు నిఘా ఉంచేందుకు మూడు స్టాటస్టికల్ సరైలైన్స్ టీమ్లతో కూడిన చెక్పోస్టులను ఏర్పాటుచేస్తూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కర్నూలు నగరపాలకసంస్థ కమిషనర్ భార్గవ్తేజ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నామినేషన్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకానుంది. -
వైకాపా అంతర్గత వైరం.. బహిరంగం
[ 18-04-2024]
వైకాపా అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. బలనిరూపణ, సామాజికవర్గంలో పెత్తనం, గ్రామాలు, మండలాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ విభేదాలు బహిర్గతమవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు