ఘనంగా స్వాతి వేడుకలు
అహోబిలం లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో స్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా గురువారం విశేష పూజలు నిర్వహించారు.
అహోబిలం (ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్టుడే: అహోబిలం లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో స్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా గురువారం విశేష పూజలు నిర్వహించారు. ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను కొలువుంచి ఆభరణాలు, పట్ట్టువస్త్రాలతో అలంకరించారు. స్వాతి సుదర్శన హోమం జరిపారు. ఉత్సవమూర్తులకు మంగళహారతులిచ్చారు. ఆలయ ప్రధానార్చకుడు కిడాంబి వేణుగోపాలన్, ప్రత్యేకాధికారి శివప్రసాద్, జీపీఏ సంపత్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
BJP: ఏపీలో మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతాం: పురంధేశ్వరి
-
Sai pallavi: ఇంతకన్నా నీచం మరొకటి ఉండదు.. పెళ్లి రూమర్స్పై సాయిపల్లవి ట్వీట్
-
Stock Market: నాలుగోరోజూ నష్టాల్లోనే.. 19,700 దిగువకు నిఫ్టీ
-
Sapta Sagaralu Dhaati Movie Review: రివ్యూ: సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ
-
Congress: జగన్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం: గిడుగు రుద్రరాజు
-
NCP : శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి.. స్పీకర్ను కోరిన అజిత్ మద్దతుదారులు