శ్రీమఠంలో బంగారు పల్లకి సేవ
రాఘవేంద్ర స్వామి బృందావన ప్రతిమకు భక్తులు బుధవారం బంగారు పల్లకి సేవ నిర్వహించారు. మూల బృందావనానికి అర్చకులు నిర్మాల్యం, పంచామృతాభిషేకం నిర్వహించి బంగారు కవచాలు, విశేష పుష్పాలతో అలంకరించారు.
బంగారు పల్లకి సేవ నిర్వహిస్తున్న భక్తులు
మంత్రాలయం, న్యూస్టుడే: రాఘవేంద్ర స్వామి బృందావన ప్రతిమకు భక్తులు బుధవారం బంగారు పల్లకి సేవ నిర్వహించారు. మూల బృందావనానికి అర్చకులు నిర్మాల్యం, పంచామృతాభిషేకం నిర్వహించి బంగారు కవచాలు, విశేష పుష్పాలతో అలంకరించారు. అనంతరం హస్తోదకం నిర్వహించి మంగళహారతి చేశారు. ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయలకు బంగారు పల్లకి సేవ, చెక్క, బంగారు, నవరత్న రథంపై ఉంచి శ్రీమఠం ప్రాంగణంలో ఊరేగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
carpooling : కార్పూలింగ్పై నిషేధం వైట్ నంబర్ ప్లేట్ వాహనాలకు మాత్రమే: కర్ణాటక రవాణాశాఖ మంత్రి
-
Nara Lokesh: మాజీ మంత్రి బండారుకు నారా లోకేశ్ ఫోన్
-
PM Modi: అభివృద్ధిపై వాళ్లకు విజన్, రోడ్మ్యాప్ లేవు.. విపక్షాలపై మోదీ ఫైర్
-
Rajinikanth: రజనీకాంత్ 170వ చిత్రం.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఫిక్స్.. ఎవరెవరంటే?
-
Vande Bharat Train: ట్రాక్పై రాళ్లు.. వందే భారత్ లోకో పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
-
Pawan Kalyan: మున్ముందు దేశమంతా జనసేన భావజాలమే: పవన్ కల్యాణ్