ఉపాధ్యాయ సమస్యలపైనిరంతర పోరాటం
ఉపాధ్యాయ సమస్యలపై ఎస్టీయూ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న పేర్కొన్నారు.
జెండాకు వందనం చేస్తున్న నాయకులు
కర్నూలు విద్య, న్యూస్టుడే: ఉపాధ్యాయ సమస్యలపై ఎస్టీయూ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న పేర్కొన్నారు. నగరంలోని సలాంఖాన్ భవనంలో ఎస్టీయూ ఆవిర్భావ వేడుకలను జిల్లా అధ్యక్షుడు గోకారి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న పట్టణ నిరాశ్రయులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టీకే జనార్దన్, జిల్లా గౌరవాధ్యక్షుడు రమేష్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్