ఆహార శిక్షణ.. ఆరోగ్య రక్షణ
ఆధునిక జీవనంలో మానసిక ఒత్తిళ్లు, మారిన ఆహారపు అలవాట్లతో ప్రజలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు.
చిరుధాన్యాలతో వంటకాల తయారీ
బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో తర్ఫీదు
శిక్షణ పొందుతున్న మహిళలు
ఎమ్మిగనూరు, న్యూస్టుడే: ఆధునిక జీవనంలో మానసిక ఒత్తిళ్లు, మారిన ఆహారపు అలవాట్లతో ప్రజలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు. శారీరక శ్రమ తగ్గి చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధ సమస్యలతో సతమతమవుతున్నారు. దీంతో వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకుంటున్నారు. దీనికితోడు సంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో మహిళలు, యువతులకు సంప్రదాయ వంటల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఆహారపు అలవాట్ల మార్పునకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
నెల రోజులపాటు..
బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో దాదాపు 50కిపైగా మహిళలకు వివిధ వంటకాల తయారీలో శిక్షణ తీసుకుంటున్నారు. ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం, పెద్దకడబూరు, కోసిగి, మంత్రాలయం మండలాలవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రోజూ ఉదయం గంటపాటు నెల రోజులు ఈ కార్యక్రమం సాగుతుంది. రాగి పిండితో తయారు చేసిన చుట్లు, మిక్స్చర్, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, అరికెలు, సామలు వంటి వాటితో తీపి పదార్థాలు తయారు చేస్తారు. అరికెలు, మిల్లెట్స్ బిస్కెట్లు, తీపి పదార్థాలు, మురుకులు, జిలేబీ, రాగులతో లడ్లు, ఇతర వంటకాలు తయారు చేయడం నేర్పిస్తున్నారు.
స్వీట్లు, ఇతర పదార్థాలు నేర్చుకున్నాను
జయశ్రీ, ఎమ్మిగనూరు
నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీజెడ్సీ చదువుతున్నా. ఇంట్లో వంటకాలు తయారు చేసి మంచి ఆరోగ్యమైన వంటను అందించాలని ఇక్కడకు వచ్చాను. 15 రోజుల నుంచి ఇక్కడ శిక్షణలో పాల్గొంటున్నాను. చిరుధాన్యాలతో తయారు చేసి స్వీట్లు, ఇతర పదార్థాలను నేర్చుకున్నాను. బిస్కెట్లు, ఇతర పదార్థాలు ఎలా తయారు చేయాలో తర్ఫీదు ఇస్తున్నారు.
ఇతరులకు అవగాహన కల్పిస్తాను
మణికుమారి, యువతి, ఎమ్మిగనూరు
ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాను. చిరుధాన్యాలతో వంటకాలు నేర్చుకోవడం ఎంతో ఇష్టం. మన ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలంటే చిరుధాన్యాలతో తయారు చేసిన వంటకాలను మన ఆహారంలో భాగంగా మార్చుకోవాలి. చిరుధాన్యల్లో భాగంగా లడ్డు, కారాలు, గింజలు, మురకలు, ఇతర వంటకాలు నేర్చుకున్నా. ఈ వంటలపై ఇతరులకు అవగాహన కల్పిస్తాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
[ 28-03-2024]
మండలంలోని కెశింగవరం గ్రామానికి చెందిన నాగరాజు (48) ఏండ్లుపలొడ్డి గ్రామంలో మంగళవారం రాత్రి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. -
ఎన్నికల విధులపై అలసత్వం వద్దు
[ 28-03-2024]
ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది అలసత్వం లేకుండా అప్రమత్తతతో విధులు నిర్వహించాలన్నారు. -
భూమా అఖిలప్రియను అడ్డుకున్న పోలీసులు
[ 28-03-2024]
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని యర్రగుంట్ల వద్ద సీఎం జగన్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. -
వైకాపాకు ఓటు వేయాలి
[ 28-03-2024]
నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే వై. బాలనాగిరెడ్డి మరోసారి ఎమ్మెల్యే కావాలని వైకాపా యువ నాయకురాలు ప్రియాంక రెడ్డి అన్నారు. -
శ్రీశైలంలో వైకాపాకు మరో షాక్
[ 28-03-2024]
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో అధికార వైకాపాకు మరో షాక్ తగిలింది. -
కోసిగిలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమం
[ 28-03-2024]
మండలం కేంద్రమైన కోసిగిలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమాన్ని తెదేపా నాయకులు నిర్వహించారు. -
అహోబిలంలో ఘనంగా స్వాతి వేడుకలు
[ 28-03-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో గురువారం స్వాతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
కేంద్ర బలగాల కవాతు
[ 28-03-2024]
ఆదోని పట్టణంలో కర్నూల్ ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డీఎస్పీ శివ నారాయణస్వామి ఆధ్వర్యంలో గురువారం కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 28-03-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు అన్నారు. -
పాదయాత్ర మాటపాలనలో జూట
[ 28-03-2024]
ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో పల్లెలకొచ్చారు.. నా అక్కాచెల్లెమ్మలు, అన్నలు అంటూ ‘హామీ’లు కురిపించారు.. ఒక సంవత్సరం ఓపిక పడితే ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మించారు.. జగన్ వస్తే జనాలకు మంచి జరుగుతుందని భ్రమింపజేశారు.. అధికార పీఠమెక్కి ‘ప్రజా’స్వామ్యం మరిచారు.. అడిగితే అణచివేశారు.. ప్రశ్నిస్తే భయపెట్టారు.. -
ఎమ్మెల్యే కబ్జాలో రూ.4 కోట్ల విలువైన స్థలం
[ 28-03-2024]
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి రూ.4 కోట్ల విలువైన 40 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని బాధితుడు కె.వి.కుమార్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. -
బస్సులు మళ్లించారు..ఎండలో నిలబెట్టారు
[ 28-03-2024]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు వస్తున్నారంటే జనం హడలిపోతున్నారు. -
మఠం స్థలానికి ఎసరు
[ 28-03-2024]
ఆదోని పట్టణ శివారులోని బైపాస్ రహదారిపై మండగిరి గ్రామ పంచాయతీ పరిధిలో కల్లుమఠానికి చెందిన రూ.కోట్లు విలువ చేసే భూమిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కబ్జా పర్వానికి తెర లేపారు. -
ఆదోని భాజపా అభ్యర్థి డా.పార్థసారథి
[ 28-03-2024]
ఉత్కంఠ వీడింది.. ఆదోని అభ్యర్థిగా భాజపా ఓబీసీ మోర్చా కార్యదర్శి డా.పార్థసారథి బరిలో ఉండనున్నారు. -
29న బనగానపల్లికి చంద్రబాబు రాక
[ 28-03-2024]
బనగానపల్లికి ఈ నెల 29న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి బుధవారం తెలిపారు. -
కేసులు నమోదైతే కొలువు కష్టమే
[ 28-03-2024]
చట్ట నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడే వాలంటీర్లపై కేసులు నమోదైతే మళ్లీ వారిని ఉద్యోగంలోకి తీసుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కలెక్టర్ జి.సృజన హెచ్చరించారు. -
తెదేపాలోనే బీసీలకు పెద్దపీట
[ 28-03-2024]
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు చట్టసభలో సీట్లు కేటాయించి అత్యున్నత స్థానం కల్పించిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెదేపా కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. -
వైకాపా అరాచక పాలనలో ఇబ్బందులు
[ 28-03-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని తెదేపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. -
ఉర్దూ వర్సిటీ పనులు పూర్తి చేయాలి
[ 28-03-2024]
ఓర్వకల్లు సమీపంలో తెదేపా హయాంలో చేపట్టిన ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ డిమాండ్ చేశారు. -
జగన్ను ఇంటికి సాగనంపుదాం
[ 28-03-2024]
ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దఎత్తున హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని, రానున్న ఎన్నికల్లో ఓడించి ఇంటికి సాగనంపాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు కోరారు. -
అభివృద్ధికి ఓటేయండి
[ 28-03-2024]
కర్నూలును అభివృద్ధి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన తనకు మద్దతు ఇవ్వాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ అన్నారు. -
తెదేపా అభ్యర్థిగా కచ్చితంగా పోటీ చేస్తా
[ 28-03-2024]
మంత్రాలయం నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా కచ్చితంగా నేనే పోటీ చేస్తానని ఆ పార్టీ నాయకుడు తిక్కారెడ్డి అన్నారు. -
ముగ్గురు సైబర్ నేరగాళ్ల అరెస్టు
[ 28-03-2024]
సైబర్ నేరాలకు పాల్పడుతున్న కర్నూలు మండలం మునగాలపాడుకు చెందిన మాస్టిక్ నవీన్కుమార్, అతని సోదరుడు అరుణ్కుమార్, అదే గ్రామానికి చెందిన మహేశ్ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య