తగ్గం.. తలొగ్గం
తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఖండిస్తున్నారు.. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు అన్నారు.
కొనసాగుతున్న తెదేపా నేతల దీక్షలు
వివిధ వర్గాల మద్దతు
చంద్రబాబుకు మద్దతుగా ఆదోని పట్టణంలో గురవయ్యలు బీరప్ప డోళ్లతో ప్రదర్శన నిర్వహించారు.
ఆదోని గ్రామీణం, న్యూస్టుడే
బాబు అరెస్టును అన్ని వర్గాలు ఖండిస్తున్నాయి
ఆదోని గ్రామీణం: తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఖండిస్తున్నారు.. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు అన్నారు. ఆదోని పట్టణం ఎన్టీఆర్ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో గురువారం కురవ సోదరులు కూర్చొన్నారు. సీనియర్ నాయకులు ఉమాపతినాయుడు , ప్రధాన కార్యదర్శి భూపాల్ చౌదరి, నాయకులు లోక్నాథ్, తిరుపాల్ యల్లప్ప, నాగప్ప, రామస్వామి, మాబాషా, మల్లికార్జున తదితరులు ఉన్నారు.
జగన్ మెప్పు కోసం.. పదవికి మచ్చ తెచ్చారు
మాట్లాడుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు
కర్నూలు బి.క్యాంపు, న్యూస్టుడే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మెప్పు కోసం అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు నోరు పారేసుకుని మంత్రి పదవికి మచ్చ తెచ్చారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తి జలవనరులశాఖ మంత్రి కావడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నగరంలోని శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు గురువారం ఆయన హాజరైన మాట్లాడారు. నియోజకవర్గ బాధ్యుడు టీజీ భరత్ మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అరెస్టు చేశారన్నారు. జనసేన మహిళా సాధికారత రాష్ట్ర ఛైర్మన్ రేఖ మాట్లాడారు.
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మంత్రాలయంలో రిలే నిరాహార దీక్షలు తొమ్మిదో రోజుకు చేరాయి. గురువారం కోసిగి, కౌతాళం, పెద్దకడబూరు, మంత్రాలయం మండలాల ముస్లిం నాయకులు దీక్షలో కూర్చున్నారు. మంత్రాలయం, న్యూస్టుడే
గోనెగండ్ల: తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం గోనెగండ్లలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నియోజకవర్గ తెదేపా పరిశీలకుడు శ్రీరాములు హాజరై మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
[ 05-12-2023]
మిగ్జాం తుపాన్ పట్ల జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ అధికారులను ఆదేశించారు. -
బడి బయట పిల్లల సమాచారం ఇవ్వాలి
[ 05-12-2023]
గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వే 100 శాతం పూర్తయిన తర్వాత మిగిలి ఉన్న డ్రాపవుట్లను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ తెలిపారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి
[ 05-12-2023]
వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్ర సమయంలో సమగ్రశిక్షా ఉద్యోగులకు పలు హామీలు ఇచ్చారని.. వీటిని తక్షణమే అమలు చేయాలని ఎస్ఎస్ఏ ఐకాస కమిటీ. -
ఆడుదాం.. ఆంధ్రా రిజిస్ట్రేషన్లపై దృష్టి సారించండి
[ 05-12-2023]
‘ఆడుదాం.. ఆంధ్రా’లో క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్ని మండలాల ఎంపీడీవోలను కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు. -
నకిలీ పత్రాల దందా అరికట్టాలి
[ 05-12-2023]
పశుసంవర్ధకశాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నకిలీ పత్రాల దందా జరుగుతోందని.. దీనిని అరికట్టాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పదోన్నతులిచ్చినా కుర్చీ వదలరు
[ 05-12-2023]
జిల్లా విద్యా శాఖలో ఇన్ఛార్జుల పాలన సాగుతోంది. ఉన్నత పదవుల్లో వారే ఉండటంతో పనులు సులువుగా చేసుకోవడంతోపాటు పని విభజన కింద ఉపాధ్యాయులను ఇష్టానుసారంగా బదిలీ చేయడం. -
ఉర్దూ వర్సిటీపై జగన్ వివక్ష
[ 05-12-2023]
ముస్లింలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే విద్యే ప్రధాన ఆయుధమని భావించిన తెదేపా ప్రభుత్వం ఓర్వకల్లు వద్ద డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని. -
మిరప కుప్పలు.. నిల్వకు తిప్పలు
[ 05-12-2023]
రూ.లక్షలు పెట్టుబడి పెట్టి మిరప సాగు చేసిన రైతులను మిగ్ జాం భయపెడుతోంది. ఉమ్మడి జిల్లాలో 79,793 హెక్టార్లలో సాగు చేయగా ఒక్క కర్నూలు జిల్లాలో 60,100 హెక్టార్లలో సాగైంది. పశ్చిమ ప్రాంతంలో రైతులు ఎక్కువగా సాగు చేశారు. -
కరవు నష్టం లెక్క తేల్చారు
[ 05-12-2023]
జిల్లాలో 24 కరవు మండలాల్లో లెక్క తేల్చారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు, గ్రామస్థాయిలో వీఆర్వో, గ్రామ వ్యవసాయ సహాయకులు పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పంటలు గణించారు. -
కాల్వ భూములుకబ్జా
[ 05-12-2023]
నంద్యాల జిల్లా కావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా అక్కడి అధికార పార్టీ నేతలు వాలిపోతున్నారు. -
తాగునీరు ఇస్తేనే.. ఓటేస్తాం
[ 05-12-2023]
తాము కొన్నేళ్లుగా కాలనీలో తాగునీరు, మురుగుకాల్వ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. -
ఓ విద్యార్థి మేలుకో.. భవిష్యత్తు కాపాడుకో
[ 05-12-2023]
రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిని విద్యార్థులే సాగనంపుతారని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. -
పెద్ద మంత్రి.. నీటికి అడ్డంకి
[ 05-12-2023]
గాజులదిన్నె జలాశయంలో నీళ్లు నింపకపోతే వేసవిలో కర్నూలు నగరం, డోన్, కృష్ణగిరి, కోడుమూరు, ఎమ్మిగనూరులో ప్ర‘జల’ దాహం కేకలు మిన్నంటే ప్రమాదం ఉంది. -
భూ హక్కుకు చిక్కులు
[ 05-12-2023]
‘‘ నా కోడలు సావిత్రికి సర్వే నంబర్లు 193-ఏలో 1.44 ఎకరాలు, 193-బిలో 1.02 ఎకరాల పొలం ఉంది.