ఆన్లైన్కు హాజరు అంతంతే
కరోనా మూడో దశ విజృంభణ ప్రభావం జిల్లాలో చదువులపై పడుతోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ సోమవారం నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించిన విషయం విధితమే. అయితే తొలిరోజు జిల్లాలో ఆన్లైన్ తరగతులకు
తొలి రోజు 51 శాతమే
కరోనా మూడో దశతో చదువులపై ప్రభావం
న్యూస్టుడే, నారాయణపేట పట్టణం
కరోనా మూడో దశ విజృంభణ ప్రభావం జిల్లాలో చదువులపై పడుతోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ సోమవారం నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించిన విషయం విధితమే. అయితే తొలిరోజు జిల్లాలో ఆన్లైన్ తరగతులకు కేవలం 51 శాతం మాత్రమే విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలోని 104 ప్రాథమికోన్నత, ప్రభుత్వ, జడ్పీ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, ఆదర్శ, మైనార్టీ గురుకులం, జ్యోతిబా ఫులే, ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 8 నుంచి 10వ తరగతి వరకు 22,205 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 11,266 మంది తొలిరోజు హాజరుకాగా.. 10,939 మంది తరగతులు వినలేదు.
గాడిలో పడేనా ?
కరోనా నేపథ్యంలో గత విద్యా సంవత్సరంలో ఆన్లైన్ తరగతులు కొనసాగినా విద్యార్థులు వంద శాతం హాజరు కాలేదు. ఈ విద్యా సంవత్సరంలో ఆలస్యంగా 2020 సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనా ఈ నెల 30 వరకు విద్యా సంస్థలు తెరవరాదని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సిలబస్ను దృష్టిలో ఉంచుకుని ఈ సెలవుల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఉన్నత తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించిన 51 శాతమే హాజరయ్యారు. పెద్ద పిల్లలు తరగతులకు హాజరు కాకపోతే ఈ తరగతులు గాడిలో పడతాయో లేదోనని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలువురి దగ్గర చరవాణులు, టీవీలు లేక పోవడంతో తరగతులు వినలేదని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
అందరూ సద్వినియోగం చేసుకోవాలి..
ఆన్లైన్ తరగతులకు అందరూ హాజరు కావాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. సిలబస్ను దృష్టిలో ఉంచుకుని తరగతులకు విధిగా హాజరు కావాలని ఉపాధ్యాయులు కూడా చెబుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. పిల్లలు తరగతులకు హాజరవుతున్నారో లేదో ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ధన్వాడ, దామరగిద్ద, మద్దూర్ మండలాల్లోని పలు పాఠశాలలను నేను పరిశీలించా.
- శ్రీనివాస్రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి
జిల్లాలో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 104
8 నుంచి 10 తరగతుల విద్యార్థులు 22,205
ఆన్లైన్ తరగతులకు హాజరైనవారు 11,266
గైర్హాజరు 10,939
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
[ 19-04-2024]
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?