logo

జములమ్మ ఆలయంలో పూజలు

అమరచింత మండల కేంద్రంలోని శ్రీజములమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు....

Updated : 25 Jan 2022 15:12 IST

అమరచింత: అమరచింత మండల కేంద్రంలోని శ్రీజములమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా నది జలాలతో అభిషేకం అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు సమర్పించి పూజలు చేశారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నర్సింహులు, కార్యదర్శి కృష్ణయ్య, ఉపాధ్యక్షులు ఎమ్‌ కృష్ణయ్య పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని