మంత్రి కేటీఆర్ పర్యటనకు ఏర్పాట్లు
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సోమవారం నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
మినీ క్రీడా మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లపై అధికారులతో చర్చిస్తున్న ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి
నారాయణపేట పట్టణం, న్యూస్టుడే : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సోమవారం నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ముందుగా 11 గంటలకు పేట మండలం సింగారం చౌరస్త్తాలో మిషన్ భగీరథ నీటి సరఫరా సంప్ హౌజ్, విద్యుత్తు ఉపకేంద్రం ప్రారంభిస్తారు. 11 : 30 గంటలకు 6వ వార్డులో పార్కు, గోల్డ్సోక్ మార్కెట్, మినీ క్రీడా మైదానం నిర్మాణాలకు శంకుస్థాన చేయనున్నారు. 11.50 గంటలకు గురుకుల పాఠశాల దగ్గర జిల్లా గ్రంథాలయం, దోభి ఘాట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు 20వ వార్డులో పురపాలక దుకాణ సముదాయానికి శంకుస్థాపన, అనంతరం మాసం, చేపల మార్కెట్ను ప్రారంభిస్తారు. 12.45 గంటలకు సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కొండారెడ్డిపల్లి చెరువు దగ్గర మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటుకు శంకుస్థాన, 1.30 గంటలకు బారంబావి సమీపంలో చిల్డ్రన్స్ హోంకు శంకుస్థాపన చేస్తారు. వయోవృద్ధుల ఆశ్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు భోజనం.. అనంతరం 3.30 నుంచి 5 గంటల వరకు మినీ క్రీడా మైదానంలో బహిరంగ సభలో పాల్గొంటారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వ భూమిలో ప్లాట్ల దందా
[ 19-03-2024]
రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి ప్లాట్లుగా మారుతోంది. మహబూబ్నగర్ - జడ్చర్ల రోడ్డులోని తిరుమల హిల్స్ కేంద్రంగా భారీ భూఆక్రమణ యథేచ్ఛగా సాగుతోంది. -
ఒడిసి పడితేనే జలసిరి
[ 19-03-2024]
పట్టణాల్లో, గ్రామాల్లో సీసీ రహదారుల కారణంగా కాలనీలు కాంక్రీట్ జంగిళ్లుగా మారి పోతున్నాయి. -
రుణ లక్ష్యం అంచనాలు పెంపు
[ 19-03-2024]
పాలమూరులో ఈ ఏడాది రుణ లక్ష్య సామర్థ్యం అంచనాలను నాబార్డు అమాంతం పెంచింది. -
పదో తరగతి పరీక్షలు షురూ
[ 19-03-2024]
పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా మొదటి రోజు మొత్తం 12,738 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు 59 కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
పకడ్బందీగా లోక్సభ ఎన్నికల ప్రక్రియ
[ 19-03-2024]
కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 16న లోక్సభ ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ తెలిపారు. -
కోడ్ కూతతో యంత్రాంగం సన్నద్ధం
[ 19-03-2024]
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదలైంది. దీంతో పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది. -
తైబజారు.. వసూళ్లు బేజారు
[ 19-03-2024]
పురపాలికల్లో నిర్దేశించిన మేరకు తైబజార్ ఆదాయం సమకూరడం లేదు. ఏటా వేలం పాట సందర్భంగా ఖరారైన మొత్తం పురపాలికలకు చెల్లించడంలో గుత్తేదార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. -
రాష్ట్రంలో భారాస ఖాళీ కావడం ఖాయం : మంత్రి జూపల్లి
[ 19-03-2024]
రాష్ట్రంలో భారాస పరిస్థితి మునిగిపోతున్న నావ మాదిరిగా తయారైందని, మరికొద్ది రోజుల్లోనే ఆపార్టీ మొత్తం ఖాళీ కావడం ఖాయమని మంత్రి జూపల్లికృష్ణారావు అన్నారు. -
జితేందర్రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలి : డీకే అరుణ
[ 19-03-2024]
పార్టీ మారడంతో పాటు ఆయన చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ జితేందర్రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
పుట్టెడు దుఃఖంతో పరీక్షకు హాజరు
[ 19-03-2024]
పదో తరగతి పరీక్షల తొలిరోజే ఓ విద్యార్థి తండ్రి మృతిచెందటËం తీవ్ర విషాదాన్ని నింపింది. -
పరీక్ష రాసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదం
[ 19-03-2024]
పదో తరగతి వార్షిక పరీక్ష రాసేందుకు మండలంలోని చిన్నపోతులపాడు గ్రామం నుంచి వేర్వేరు ద్విచక్ర వాహనాల మీద మానవపాడుకు వస్తున్న క్రమంలో అదుపుతప్పి కిందపడి ఇద్దరు విద్యార్థులు గాయపడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. -
చిన్నారిపై అత్యాచారం.. దోషికి యావజ్జీవ కారాగారం
[ 19-03-2024]
ఆరో తరగతి చదివే చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు, రూ.55,000 జరిమానా విధించింది. -
అభ్యర్థులపై స్పష్టత వచ్చేనా..!
[ 19-03-2024]
పాలమూరులోని మహబూబ్నగర్ లోక్సభ స్థానానికి ప్రధాన పార్టీ అభ్యర్థులపై స్పష్టత రావడంతో అందరిచూపు నాగర్కర్నూల్పై పడింది.
తాజా వార్తలు (Latest News)
-
కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ?
-
దాతలూ స్పందించండి.. ఈ చిన్నారిని ఆదుకోండి
-
రూ.లక్షలు పెట్టు.. ఫ్యాన్సీ నంబరు పట్టు!
-
Indian Navy: కొచ్చిలో కుప్పకూలిన నిఘా ఎయిర్క్రాఫ్ట్
-
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
-
Bengaluru: రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత.. బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం