ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు
రైతులు సాధారణ పంటలను వదిలేసి, ఆయిల్ పాం సాగు చేసుకోవడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని నారాయణపేట జిల్లా ఆయిల్ఫెడ్ ఇన్ఛార్జి మేనేజర్ సత్యనారాయణ అన్నారు.
కన్మనూర్లో రైతులకు మొక్కలు అందజేస్తున్న సత్యనారాయణ
మరికల్, న్యూస్టుడే : రైతులు సాధారణ పంటలను వదిలేసి, ఆయిల్ పాం సాగు చేసుకోవడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని నారాయణపేట జిల్లా ఆయిల్ఫెడ్ ఇన్ఛార్జి మేనేజర్ సత్యనారాయణ అన్నారు. మరికల్ మండలం కన్మనూర్ గ్రామంలో నర్సరీలో పెంచుతున్న ఆయిల్ పాం మొక్కలను సోమవారం పరిశీలించారు. వివిధ గ్రామాల రైతులకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణపేట జిల్లా మొత్తంలో మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో రైతుల చేత ఆయిల్ పాం సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 685 మంది రైతుల ద్వారా 2,600 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయించినట్లు తెలిపారు. ఎకరాకు 57 మొక్కల చొప్పున రైతులకు ఆయిల్ పాం మొక్కలు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో ఈ నెలాఖరు నాటికి 45 వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ తోటలను సాగు చేయించాలన్న లక్ష్యంతో ఆయిల్ ఫెడ్ సంస్థ కృషి చేస్తోందన్నారు. ఆయిల్ పాం మొక్కలు నాటిన అయిదేళ్లకు దిగుబడి మొదలవుతుందని, ఏడాదికి సుమారు ఎనిమిది నుంచి పది టన్నుల దిగుబడి వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డీహెచ్ఎస్వో కస్తూరి, సిబ్బంది ఫయాజ్, కిశోర్, మోహన్రావు, మేఘన, విజయశ్రీ, రైతులు దామోదర్రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు గడ్డివాముల దగ్ధం
[ 29-03-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో ప్రమాదవశాత్తు రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. -
ఇంటి పన్ను తప్పనిసరిగా వసూలు చేయాలి
[ 29-03-2024]
ఇంటి పన్ను వసూళ్లకు రెండు రోజులు గడువు ఉందని అందరూ 100 శాతం పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఐజ పురపాలక కమిషనర్ సత్యబాబు అన్నారు. -
భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
మండంలోని అన్ని గ్రామాల్లో క్రైస్తవులు శుక్రవారం గుడ్ ఫ్రైడేను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. -
బ్యాలెట్ పెట్టెలో ఫలితం నిక్షిప్తం
[ 29-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. -
అమాత్యుడి హామీ అమలయ్యేనా?
[ 29-03-2024]
దేశానికే తలమానికమైన శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణంలో లక్షలాది ఎకరాలు ముంపునకు గురవగా వేలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయారు. -
నీడ చాటున నిధులు మాయం
[ 29-03-2024]
ధన్వాడ మండలం కంసాన్పల్లి పంచాయతీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో ఈ ఏడాది పదివేల మొక్కల్ని పెంచుతున్నారు. -
మొక్కలు మాడిపోతున్నాయ్
[ 29-03-2024]
ఎండల తీవ్రతకు హరితహారం మొక్కలు ఎండిపోతున్నాయి. వీటి సంరక్షణపై అధికారులు పర్యవేక్షణ కొరవడటంతో పచ్చదనం కనుమరుగవుతోంది. -
ప్రజాధనం వృథా
[ 29-03-2024]
జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం అధికారులు పట్టణంలోని ప్రధాన రహదారులు, అంతర్గత దారులను రోజు శుభ్రం చేయడానికి 2023లో రూ.90 లక్షలతో రోడ్డు ఊడ్చే వాహనాన్ని కొనుగోలు చేశారు. -
ప్రవల్లిక.. కూచిపూడి నాట్యమయూఖ
[ 29-03-2024]
కళను కాపాడుకునే ప్రయత్నంలో కాలికి గజ్జెకట్టింది.. దాని ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లేందుకు ఆన్లైన్ శిక్షణనూ ప్రారంభించింది.. భవిష్యత్తరాలకూ అందించాలనే తపనతో శిష్య పరంపరనూ తీర్చిదిద్దుతోంది.. కూచిపూడిని ఉన్నత శిఖరాలకు తీసుకెళుతున్న ఆమె గద్వాలకు చెందిన ప్రవల్లిక. -
బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
[ 29-03-2024]
మహబూబ్నగర్ న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. -
అవగాహనతోనే అగ్నిప్రమాదాలకు అడ్డుకట్ట
[ 29-03-2024]
ఎండల తీవ్రత పెరిగి.. అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. -
విద్యార్థుల్లో ప్రేరణ కలిగేలా..
[ 29-03-2024]
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు వేసవి సెలవులను వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం ‘ప్రేరణ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
గద్వాలలో భారీ చోరీ
[ 29-03-2024]
గద్వాలలో చోరీల పరంపర కొనసాగుతోంది. -
సీఆర్పీఎఫ్ జవాన్ దుర్మరణం
[ 29-03-2024]
మండలంలోని వేపూర్కి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ సాకలి విష్ణు(26) మంగళవారం అర్ధరాత్రి కోల్కతా సరిహద్దులో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఇక్కడ నిండి.. ఏపీకి తరలింపు
[ 29-03-2024]
అలంపూర్ నియోజకవర్గంలోని శీతల గిడ్డంగులు నిండుకోవడంతో ఏపీ సమీపంలోని కర్నూలు పట్టణం గిడ్డంగులకు మిర్చి బస్తాలను ఇక్కడి రైతులు తరలిస్తున్నారు. -
సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత్త
[ 29-03-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని ఎస్పీ యోగేశ్గౌతం ఓ ప్రకటనలో హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ